ARTICLE'S
పెళ్లికి ముందు సెక్స్ శృంగారం, సహజీవనంపై నిషేధం విధించాలి


ప్రజా పరివర్తకుడు… ప్రజాతంత్ర ఉద్యమకారుడు
జైబోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్
నూతన వివాహ చట్టానికి రూపకల్పన చేయాలని ప్రధానమంత్రి కి ప్రజా నేస్తం జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న బహిరంగ లేఖ
అక్రమ సెక్స్ శృంగారంలో పాల్గొనే కామ వ్యభిచార ముఠాలను కఠినంగా శిక్షించాలి..!
అభ్యుదయవాది…
జైబోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్ర బోస్
జనం వెలుగు:- మన దేశంలో వివాహానికి ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం, సహజీవనం చేయడంపై నిషేధం విధిస్తూ నూతన చట్టాన్ని తేవడానికి భారత ప్రభుత్వం సిద్ధం కావాలని సామాజిక పరివర్తకుడు,ప్రజా నేస్తం
జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న భారత ప్రధానమంత్రి కీ రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
పెళ్లికి ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం, సహజీవనం చేయడంపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష లేదా …
25 లక్షల భారీ జరిమానా విధించాలని వామపక్ష , ప్రజాతంత్ర ఉద్యమ నేత జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
21 సంవత్సరాల నిండిన భారతీయ యువతి, యువకులలందరూ పెళ్లి కి ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని ప్రతిక్షణం ప్రజాహితం కోరుకున్న ప్రజాతంత్ర నేస్తం సుభాషన్న పేర్కొన్నారు.
పెళ్ళి కీ ముందు సెక్స్ శృంగారంలో, సహజీవనం లో పాల్గొంటే అమ్మాయిల , స్తీల జీవితాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయని, మగాడు మృగాడై మహిళల జీవితాలు కాటు వేస్తున్నాడని, అమాయకమైన బాలికలు గర్బంధాలుస్తున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని, సమాజంలో అవమానాలకు అణిచివేతకు గురవుతున్నారని
జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లి కీ ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం వల్ల…సహజీవనం చేయడం వల్ల మహిళలు… మగ మృగాల చేత దారుణంగా వంచించబడుతున్నారని,
ఒకడు పెళ్లి పేరుతో , మరోకడు ప్రేమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని, సెక్స్ మోజు తీరగానే మహిళలను లైంగికంగా వాడుకోని వదిలేస్తున్నారని …
మహిళా శ్రేయోభిలాషి జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న వ్యక్తం చేశారు. మహిళలను మగ మృగాల కామ కోర్కెల నుండి కాపాడాలంటే మనదేశంలో కఠినమైన చట్టాలు ఉండాలని సామాజిక పరివర్తకుడు, ప్రజాతంత్ర ఉద్యమకారుడు ప్రజా నేస్తం
జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.
సెక్స్ శృంగారంలో మదమెక్కిన మానవ మృగాలకు, తిరుగుబోతులకు, వ్యభిచారులకూ విధించబోయే కఠిన శిక్షలకు సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను తక్షణమే రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి కీ రాసిన బహిరంగ లేఖలో జైబోరాన్నగారి సుభాషన్నకోరారు.
పెళ్లికి ముదు సెక్స్ శృంగారం చేయడం, సహజీవనం చేయడం పట్ల నిషేధం విధించడం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని, స్త్రీ జాతి మాన,ప్రాణాలు రక్షించబడతాయని సామాజిక పరివర్తకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. సహజీవనాన్ని పెళ్లిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ… సహజీవన జంటలు విడిపోకుండా వివాహచట్టం తేవాలని,, సహజీవనం పేరిట కాలక్షేపానికీ కామ దాహం తీర్చుకునే వ్యభిచార జంటలను కఠినంగా శిక్షించాలని , అక్రమ సెక్స్ లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఒక్కసారి సెక్స్ శృంగారంలో పాల్గొంటే వారిని భార్యా ,భర్తలు గా గుర్తిస్తూ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాతంత్ర, ప్రగతిశీల మార్పును కాంక్షించే …
ప్రజా పరివర్తకుడు…
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న
9701487102 పేర్కొన్నారు.
పెళ్లి కీ ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం, సహజీవనంచేయడం పై నిషేధం విధించడం వల్ల సమాజంలో అనేక నేరాలు ఘోరాలు తగ్గటానికి మార్గం ఏర్పడుతుందని ప్రజాపరివర్తకుడు, సామాజిక ఉద్యమకారుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 పేర్కొన్నారు.
భార్య లేదా భర్త కాకుండా ఇతరులతో భార్య కానీ, భర్త కానీ… దేశ పౌరులు ఎవరైనా ఎంతటి, వారైనా అక్రమ సంబంధపు సెక్స్ శృంగారంలో పాల్గొంటే, అలాంటివారిని వ్యభిచారులుగా పరిగణించి గట్టిగా శిక్ష విధించాలని , వ్యభిచార ముఠా లనూ కఠినంగా శిక్షించాలని, దేశంలో సమగ్ర వ్యభిచార నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని ప్రజా పరివర్తనకుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తున్నారు .
మన దేశ పౌరులతోపాటు విహారయాత్రలకు వచ్చె విదేశీయులకూ “ ఇవే నిబంధనలు అమలు చేయాలని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న విజ్ఞప్తి చేశారు.
దేశంలో రోజురోజుకు దిగజారి పోతున్న కుటుంబ విలువలనూ కాపాడుటకు, బాల ,బాలికల హక్కులను కాపాడుటకు, సమాజంలో చిన్న పిల్లలు గౌరవంగా జీవించడానికి ,ఆరోగ్యంగా పెరగడానికి, పిల్లలు మంచిగా చదువుకోవడానికి , దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు ,
పవిత్రమైన భారతీయ విలువలను , సాంస్కృతిని, సాంప్రదాయాలనూ కాపాడుటకు మన దేశ విలువలకు తగ్గట్లుగా నూతన వివాహ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాతంత్ర ఉద్యమ కార్యకర్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న స్వలింగ సంపర్కులపై, వారియొక్క సెక్స్ , లైంగిక సంబంధాల జీవనా విధానంపై నిషేదం విధించాలని, ప్రకృతి యొక్క నియమ నిబంధనలను సమాజం గౌరవించాలని, మెరుగైన సమాజ నిర్మాణానికి స్త్రీ పురుష లైంగిక సంబంధాలు దోహదపడతాయని, స్వలింగ సంపర్కం అనేది సమాజ హితానికి , సమాజ పురోగతికి హాని చేస్తుందని, ఇందుకోసం దేశంలోనీ ప్రజలను చైతన్యవంతులను చేయాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు … మన్యశ్రి
జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న
9 8 4 8 5 4 0 0 7 8
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలు-ఘోరాలకు సగం కారణం అనైతికమైన సెక్సువల్ రిలేషన్స్ అని, అక్రమ సబంధమూల వల్ల సమాజ ఆర్థికాభివృద్ధికి నష్టం కలుగుతుందని కార్మిక, కర్షక,
ప్రజా నేస్తం కామ్రేడ్… మాన్య శ్రీ
జై బోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేఖ లో పేర్కొన్నారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










