




























































































































































































































































































టి జి ఎస్ ఆర్ టి సి నూతన రీజినల్ మేనేజర్ గా ఎస్ వి జి కె మూర్తి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన రీజినల్ మేనేజర్. నిజామాబాద్ రీజియన్...






నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర జూన్ 10 జనం వెలుగు: నందిపేట మండల కేంద్రంలో జులై 22వ తేదీన కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో...






టీఎస్ఆర్టీసీ ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎంకు ఘన వీడ్కోలు సన్మానం జనం వెలుగు, నిజామాబాద్: టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోత్స్న బదిలీపై నల్గొండకు వెళ్తున్న సందర్భంగా, డిప్యూటీ రీజియన్ మేనేజర్ మధుసూదన్ మెదక్ రీజియన్...






నిరుపేద కుటుంబంలో నిప్పుకణం.. దేశ సేవకు సిద్ధమైన నందిపేట యువతి నందిపేట జూన్ 7 జనం వెలుగు: నేటి సమాజంలో ఇంకా ఆడపిల్లంటే చిన్న చూపు.. ఆడపిల్లను కని అనాధల చెత్తకుప్పలలో పడేసేవారు ఒకరైతే, ఆడపిల్లను...






మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి...






ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను...






జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర...






ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం...






పోలీస్ వ్యవస్థలో స్టాండరైజ్డ్ విధానాల అమలుకు అందరూ కృషి చేయాలి : డీజీపీ సి.వి. ఆనంద్ జనం వెలుగు, /నిజామాబాద్ : రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు ప్రజా అనుకూలమైన సేవలను అందించేందుకు...






నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...