





ముధోల్ ను మున్సిపాలిటీ కోసం ప్రతిపాదన పంపండి ౼ సర్పంచ్ రాజేందర్, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జనం వెలుగు ముధోల్ :- ముధోల్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా చేయాటానికి ప్రతిపాదనలు...






ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జనం వెలుగు, ముధోల్ :రాష్ట్ర ప్రజల అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని...






జనం వెలుగు బాసర-ముధోల్:- బాసర మండలంలోని టాక్లి గ్రామం వద్ద సోమవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి బాసర ఎస్సై మహేష్ తెలిపిన...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- తెలంగాణ జన సమితి పార్టీ (TJS) నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం నిర్మల్ జిల్లా కేంద్రంలో 05జనవరి2023 గురువారం నాడు నిర్వహించడం జరుగుతుందని ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్...






అంబేద్కర్ గారి విగ్రహం ముందు నివాళి జనం వెలుగు ముధోల్:- మండల కేంద్రమైన ముధోల్లో ఆదివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద 205వ భీమ కోరేగావ్ యుద్ధ విజయ దినోత్సవాన్ని అంబేద్కర్ యువజన సంఘాల వారు యశ్వంత్...






ముధోల్లో శిశుమందిర్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు జనం వెలుగు ముధోల్:- శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతికి సంప్రదాయాలకు నిలయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం...






పుస్తకాలతోనే జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు రబింద్రా పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ జనం వెలుగు ముధోల్:- పుస్తక పఠనంతో విద్యార్థులు, విద్యార్థినులు ప్రపంచంలో ఎవరైనా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ అన్నారు....






రైతు బంధు వచ్చేలా చర్యలు తీసుకోండి సిఎస్ కు ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి వినతి జనం వెలుగు ముధోల్:– ముధోల్ నియోజక వర్గంలోని కొందరు రైతులకు సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు రావడం లేదని,...