





జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ప్రియదర్శిని నగర్ మాలసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటల 30 నిమిషాలకి, పూల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది,...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:-ఎన్ని సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపట్టినా, ఎంతలా అవగాహన కల్పించిన వాహనదారుల్లో మాత్రం ఏ మాత్రం చలనం లేనట్టు కనిపిస్తోంది. గడిచిన ఒక్క నెలలోనే వందల సంఖ్యలో మద్యం...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- సోమవారం కలక్టరేట్ కార్యాలయంలో ఆయా మండలాల అధికారులు సమావేశంలో వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఎపిక్ ఓటర్ ID కార్డ్ లు...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– 4 గంటలకి ప్రారంభం కావాల్సిన రోడ్ షో సాయంత్రం 6:30కి ప్రారంభమైనప్పటికి BJP శ్రేణులు, హిందువాహిని కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేశారు అనడంలో సందేహం లేదు. భైంసా...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– 5 వ విడత బండి సంజయ్ పద యాత్రలో భాగంగా ఆదివారం జన సమీకరణ కోసం నిర్మల్ పట్టణ పరిసర గ్రామాల నుండి BJP కార్యకర్తలు ఆటోల్లో మహిళలను రోడ్...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– నిర్మల్ కి మద్యాహ్నం 3 గం. లకి చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర స్థానిక ఓ ప్రయివేట్ పాఠశాలలో కార్యకర్తలకి భోజనాలు, మరియు తను కూడా లంచ్ చేసి 4...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ AISB ఆధ్వర్యంలో ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మర్యాద పూర్వకంగా కలిశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, తెలంగాణలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు, అక్టోబర్, నవంబర్...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం ప్రైవేట్ వైద్యులతో సాధారణ ప్రసవాల పై సమీక్ష సమావేశాన్ని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఆదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో...






జనం వెలుగు నిర్మల్ టౌన్:- జోయ్ ఆలూక్కాస్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజిచౌక్ నందు ఆర్.కె కన్వెన్షన్ హాల్ నందు డిసెంబర్ 10 తేది నుండి 12 వరకు నిర్వహించే జోయ్...