





జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం – రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రణాళికబద్దంగా కంటిపరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర ప్రధాన...






ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జూనియర్ కాలేజీ నుండి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు....






ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆదరణ ఉన్నా, దవాఖానాలు అందుబాటులో లేక అల్లోపతిపై ఆధారపడుతున్నారు. జనం వెలుగు:- ప్రాచీన వైద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నా, పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంలేదు. ఆయుష్...






జనం వెలుగు, ఆర్మూర్:- “ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి” లో వసతుల కొరత స్పష్టంగా అగుపిస్తుంది. మరి ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో గర్భవతి మహిళలకు వేడి నీళ్ల గిజర్ సౌకర్యాల లేమి, రెండు మంచాల మధ్య సామాగ్రి...






జనం వెలుగు:- చేయూత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యంజే హాస్పిటల్ డా,, బి. మధు శేఖర్ జన్మదినం సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హనుమాన్ యూత్, కాత్యాయని యూత్ సభ్యుల నిర్వహణలో...