





ప్రజావాణి కార్యక్రమంలో 30 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ జనంవెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఫిర్యాదిదారుల నుండి మొత్తం 30...






జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నిజామాబాద్: సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...






జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య జనం వెలుగు ఆర్మూర్: నిజామాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుండి రౌడీషీటర్ గా చలామణి అవుతున్న బర్సాత్ అమేర్ ను జిల్లా నుండి బహిష్కరించడం జరిగిందని జిల్లా...






ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో సీపీ టీమ్ ఘన విజయం బౌలింగ్ లో సత్తా చాటిన సిపి సాయి చైతన్య జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్...






వారం రోజుల్లో 102 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్పై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో మొత్తం 102 కేసులు నమోదు...






తల్వేద వాగులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం తల్వేద గ్రామ శివారులోని తల్వేద వాగులో శనివారం గుర్తు తెలియని ఆడ వ్యక్తి శవం లభ్యమైంది. మృతురాలి వయసు...






నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ జనం వెలుగు, నిజామాబాద్:- రాబోయే నూతన సంవత్సరం 2026ను ప్రజలంతా సుఖశాంతులతో, భద్రతాభావంతో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. నూతన సంవత్సరం...






పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ఐ.పి.యస్, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషను...