జనం వెలుగు నిర్మల్ బ్యూరో :- తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయిలో 86.60 శాతం ఉత్తీర్ణత విద్యార్థుల ఫలితాలు వచ్చాయి. అందులో 99%తో నిర్మల్ జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అందులో బాలికలు 88.53...
సమావేశంలో మాట్లాడుతున్న AISB- రాష్ట్ర కార్యదర్శి జవారే రాహుల్ జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ఈనెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్ లో జరుగనున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను...
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న BRS నేతలు జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- మహారాష్ట్ర నాందేడ్ లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా BRS...






డబ్బులిచ్చి మోసపోయిన నిరుద్యోగులకు తిరిగి డబ్బులు చెల్లించండి జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- గతంలో నిర్మల్ బల్దియా ఉద్యోగాల కోసం 43 పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని...






పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జనం వెలుగు నిర్మల్ బ్యూరో :- సారంగాపూర్ మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ కి అతి దగ్గరలో స్వర్ణ రహదారిపై సాయంత్రం మహారాష్ట్ర కు చెందిన MH 26BL/5481...






డా. తుమ్మల దేవరావ్ కు సాహితీ మిత్రుల సన్మానం జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుఱ్ఱం జాషువా కవిత పురస్కారం కు ఎంపికైనందున నిర్మల్ సాహితీ మిత్రులు మునిమడుగుల రాజరావ్, పత్తి...






ప్రజా పిర్యాదుల విభాగంలో పిర్యాదు దారునికి విచిత్ర సలహా ఇచ్చి పంపించారు. జనం వెలుగు నిర్మల్ బ్యూరో:-ఎప్పటిలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుంది అని వచ్చిన ఓ వృద్ధునికి విచిత్రమైన సలహా...






జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం – రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రణాళికబద్దంగా కంటిపరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర ప్రధాన...
డా. తుమ్మల దేవరావ్ కు స్మారక జాషువా కవిత పురస్కారం. జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- విమల శాంతి-పాలపిట్ట సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి స్మారక గుఱ్ఱం జాషువా కవితా పోటీలో నిర్మల్ జిల్లాకేంద్రానికి...






చేతిరాత అక్షరాలే రేపటి మీ భవిష్యత్ ఆణిముత్యాలు జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- జిల్లా కేంద్రంలోని చాణక్య హైస్కూల్ లో డైరెక్టర్ Ch. వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ కళ్యాణి సుందర్, లు అందమైన చేతిరాత తో...