





జనం వెలుగు, చిలిపిచేడ్:- రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియాను సరిపడా అందజేస్తామని చిలిపిచేడ్ తహశీల్దార్ సహదేవ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా 12,884 ఎకరాల్లో...






మంజీరా నది ఉధృతి – పోలీసుల బందోబస్తు జనం వెలుగు, చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండల పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర...






సైబర్ నేరాలపై అవగాహన జనంవెలుగు, చిలిప్ చేడ్: సాంకేతిక పురోగతికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చిలిప్ చేడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్...






నూతన ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు జనం వెలుగు, పుల్కల్:- సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని చక్రాల గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు అనంత్ సరఫ్ పల్లి, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు గోవర్ధన్ ఇతర ముఖ్య నాయకులు...






పోలీసుల చురుకైన చర్యతో పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ బద్రియా తండాకు చెందిన కాట్రోత్ రమేష్ అనే వ్యక్తి ఇటీవల తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నారు. వెంటనే ఆయన ఈసీఐఆర్...






బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ నర్సింలు జనంవెలుగు, చీలిప్ చేడ్:- చిలిప్ చేడ్ మండలంలో మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ...






పల్లె శ్రీజకు ప్రతిభపురస్కారం – కలెక్టర్, ఎంపీ చేతుల మీదుగా సత్కారం జనంవెలుగు, చీలిప్ చేడ్:- మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన పల్లె శ్రీజ ప్రతిభకు గుర్తింపుగా ఘన సత్కారం లభించింది. పదో తరగతిలో...






మంజీర నదిలో దూకి యువకుడి ఆత్మహత్య జనంవెలుగు, చిలప్ చెడ్: మంజీరా నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చిలప్ చెడ్ మండలం చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం సమీపంలోని బ్రిడ్జ్ వద్ద...






రైతులు గిట్టుబాటు ధర పొందాలి: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిలిపిచేడ్, జనం వెలుగు:- రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలనే దిశగా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి...






చిలిపి చేడ్ మండలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జనంవెలుగు, చిలిపి చేడ్:- చిలిపి చేడ్ మండలం, చిట్కుల్ శీలంపల్లి గ్రామంలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....