





పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్ జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరఫ్పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్...






చిట్కుల్లో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం...






చౌటకూర్లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి వేడుకలు జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరాఫ్పల్లి గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న గణపతి ప్రతిష్ఠాపన సంప్రదాయాన్ని ఈసారి కూడా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి, హనుమంతరావు...






కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పడకలు లేక అవస్థలు పడుతున్న రోగులు జనం వెలుగు, కౌడిపల్లి:- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్య...






బహుకరించిన కాంగ్రెస్ నాయకులు తార విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థులకు అందజేసిన ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి జనం వెలుగు చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన జిల్లా...






చిలిపిచేడ్లో పనుల జాతర జనం వెలుగు చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం ఘనంగా పనుల జాతర కార్యక్రమం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా...






యూరియా సరఫరా చేయాలంటూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ చౌరస్తా వద్ద యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు...