





విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం, రాగి తీగలు చోరీ జనంవెలుగు, బోధన్: బోధన్ పట్టణ శివారులోని లాల్ మావండి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు 16 కేవి, 11 కేవి నుండి...






అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు జనంవెలుగు, బోధన్ : నిజామాబాద్ జిల్లా సాలురా మండలం మంజీరా పరివాహక ప్రాంతమైన హుంస, మందర్నా నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా...






◆బాలానగర్ తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ హవా ◆తాసిల్దార్ అధికారులు నిద్రమత్తులో ఉన్నరా.? ◆కార్యాలయంలోకి అనుమతి కావాలంటే ఐడి కార్డు ఉండాల్సిందే. ◆మీడియాకే ఇన్ని అనుమతులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి.? ◆తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాలంటేనే...






లక్షలో జీతాలు తీసుకుంటున్న ఉపధ్యాయులు చేస్తున్నది ఇదేనా…? జనంవెలుగు, వర్ని:- వర్ని మండల కేంద్రంలో గల గిరిజన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. పాఠశాల నుండి విద్యార్థి అదృశ్యం కావడానికి...






కల్తీ కళ్ళతో పట్టుబడ్డ వ్యక్తి క్లోరల్ హైడ్రేట్ తో కల్తీ కల్లును పట్టుకున్న ఆబ్కారీ శాఖ జనంవెలుగు, భీంగల్, సెప్టెంబర్ 11: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ భీమ్గల్ బృందం...






ప్రయివేట్ బస్సు బోల్తా…. జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ద్విచక్ర వాహనాలపై వెళ్తే ఏ భారీ వాహనాల కింద నలిగిపోతామేమో అన్న భయం ఒకవైపు ఉంటే, ప్రశాంతంగా వెళ్లొచ్చు అనుకున్న ప్రయాణికులకు అనుకోని సంఘటనలు అంటే...






జనం వెలుగు (సెప్టెంబర్ 10) సారంగాపూర్:- పురుగుల మందు తాగి న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో ఆలూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబీకులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లాలో గంటలోనే రెండు ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అది జరిగిన గంట వ్యవధిలోనే నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండలంలోని చిట్యాల బ్రిడ్జి పై ఎదురుగా వస్తున్న రెండు...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- అధిక వేగం అత్యంత ప్రమాదకరం అని ప్రతి వాహనంపై రాసింది చదివే ఉంటాం అయినా ఏ ఒక్కరు కూడా పరిచిన దాఖలాలు లేవు అందుకే మామడ మండలం బూరుగుపల్లి హైవేపై...






బాసర త్రిబుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి ళాశాలలో వసతి గృహంపై నుండి దూకి ఆత్మహత్య దీపిక మరణించిన కొన్ని గంటలకే లిఖిత ఆత్మహత్య చేసుకోవడం కళాశాలలో కలకాలం జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ...