జనం వెలుగు, చిలిపిచేడ్ : – చిలిపీఛెడ్ మండలంలోని అధికారులు అనధికారికారులచే జనం వెలుగు నూతన క్యాలెండర్ ను మంగళ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య పత్రికలు వారధిగా...






కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జనం వెలుగు, నిజామాబాద్:- ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం...






హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లాలో హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్...






జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలో చదువుకున్న 1995 96 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు నిజాంబాద్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఈరోజు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 28 ఏండ్ల తరువాత...






జనం వెలుగు:- తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో...






జర్నలిస్టులకు అండగా తెలంగాణ జన సమితి అక్రిడేషన్ కార్డులు అందని రిపోర్టర్ల కోసం త్వరలో అంచెలంచెల పోరాటం జర్నలిస్టులను నిలువు దోపిడీ చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం జనం వెలుగు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం...