అన్ని కుల సంఘల అభివృద్ధికి చేయూతనందిస్తున్నాం – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాయకూర్ క్యాంపు, రాణంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జనం వెలుగు, బాన్సువాడ సెప్టెంబర్...






ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ నల్లమడుగు గ్రామంలో తాండ గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్...






భూంపల్లి గ్రామంలో మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు






గెలుపు బాటలో యుగతులసి పార్టీ రాజ్యాధికార దిశగా పయాణిద్దాం గోమాతను రక్షించండి జనంవెలుగు, కామారెడ్డి:- యుగతులసి పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోపై ఆదివారం కామారెడ్డి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి...






చట్టాలను అతిక్రమిస్తున్న నాయకులు నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై చర్యలు తీసుకోరా….? – పోలీసుల పై యేండల ఫైర్ జనం వెలుగు, బాన్సువాడ:- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నాయకుల వాహనాలకు ఉన్న...






మనస్థాపానికి గురై కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం జనంవెలుగు, బాన్సువాడ:- బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నీ ఆది నుంచి ఇప్పటివరకు తన భుజస్తంబలపై వేసుకొని అనేక కష్టాలు ఎదుర్కొని , నియోజకవర్గంలో ఓ వైపు కార్యకర్తలకు...






పోచారంను గద్దె దించడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం జనంవెలుగు, బాన్సువాడ:- రానున్న ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు ఇవ్వమని...