



మన ఊరు -మన భద్రత -మన బాధ్యత. సిపి సాయి చైతన్య వెల్లడి. జనం వెలుగు ఆర్మూర్: సమాజంలో ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీసు కమీషనర్...




ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 08: ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ...




కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 08 : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం...




బిజెపి, కాంగ్రెసు నాయకుల అండతో కబ్జాలకు గురవుతున్న అసైన్డ్ భూమి. ఎంఆర్ పిఎస్ నాయకుడు మైలారం బాలు. జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీ పెర్కిటు, కొటార్మార్ లో గల ప్రభుత్వ అసైన్డ్ భూమిని స్థానిక...




కార్మికుల సమస్య లను పట్టించుకోని కమీషనర్ చైర్ పర్సన్ లు. మున్సిపల్ కమిషనర్ చైర్ పర్సన్ పట్టించుకోవడం లేదు. ఎంఆర్ పిఎస్ నాయకుడు రాజు. జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికుల...




మా గ్రామాల్లోకి ఐస్క్రీమ్ బండ్లు రావద్దు, వస్తే భారీ మూల్యం తప్పదు హోటల్లు, చైనిస్ సెంటర్లలో, పాల కేంద్రాల్లో కల్తీపై వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో కల్తీ ఆహార పదార్థాలపై...




జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్లో పత్రికా ప్రతినిధుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి డాక్టర్ వాగ్మారే సుభాష్ తెలిపారు. ప్రతి రోజు...




నందిపేటలో బా.జ.పా 47వ ఆవిర్భావ దినోత్సవం… నందిపేట్ ఏప్రిల్ 6: (జనం వెలుగు) భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షులు పటేళ్ల...




పిల్లలతో పాటు భోజనం చేసిన సర్పంచ్… నందిపేట్ ఏప్రిల్ 7 (జనం వెలుగు) నందిపేట మండల కేంద్ర ప్రాథమిక పాఠశాల ను సోమవారం సర్పంచ్ సిలిండర్ లింగం తనిఖీ చేశారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ...




ప్రజావాణికి 95 ఫిర్యాదులు జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 06: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన...