



నందిపేటలో పవిత్ర రంజాన్ వేడుకలు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట డొంకేశ్వర్ మండలాల్లో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్ర ముస్లిం సోదరులు ఉదయాన్నే...




నందిపేట మండల కేంద్ర పోలీస్ స్టేషన్ దగ్గర గల పురాతనమైన సాంబయ్య ఆలయ స్థలంలో నూతన ఆలయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నందిపేట మండల కేంద్ర కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ సమక్షంలో...




ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు...




నిజామాబా ద్ 1 డి ఎం ఆనంద్… నందిపేట్ నుండి హైదరాబాద్ కు ప్రయాణికుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించినట్లు టి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్1 డిపో...




నందిపేట పీ.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం జనం వెలుగు, నిజామాబాద్, మార్చి 16: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల...




ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు….. జనంవెలుగు, నిజామాబాద్:- మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు. ఆదివారం రంజాన్ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్...




శ్రీ వాణి విద్యా నిలయంలో ఘనంగా ఉత్కర్ష సమారోహ్…. జనంవెలుగు, నిజామాబాద్:- మోస్రా మండలం లోని శ్రీ వాణి విద్యా నిలయం లో ఉత్కర్ష సమారోహ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...




ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ మైనర్ బాలికతో కిచెన్ లో పనులు చేయిస్తుండడం పట్ల ఆగ్రహం కళాశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసు జారీ సదరు బాలికను పాఠశాలలో చేర్పించాలని...




మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కుతుంది — ప్రపంచంలోనే మన దేశం మహిళలకు ప్రత్యేక హోదా ఉంది — ప్రతి రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనీ వక్తల పిలుపు జనంవెలుగు, నిజామాబాద్ మార్చ్ 11:- మహిళలు...




అందరి భాగస్వామ్యంతో ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిజామాబాద్, మార్చి 10: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...