



తూతూ.. మంత్రంగా తునికలు కొలతలు…. చిన్న చిన్న షాపులను తనిఖీ చేశా చేతులు దులుపుకుంటున్న వైనం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలో బుధవారం తూనికలు కొలతల అధికారులు కిరాణా షాపులలో తనిఖీలు చేసి ప్యాక్...




ఆర్ టి సి లో బస్సుల కండిషన్ పై తనిఖీ జిల్లా రవాణా అధికారి ఉమా మహేశ్వర్. నిజామాబాద్లో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించి, ఆర్టీసీ బస్సుల్లో కండిషన్,కన్వెక్స్ మిర్రర్ల తనిఖీ చర్యలు చేపట్టినట్లు...




నందిపేట్ లో ఆర్ టి సి సేవల మెరుగుదల- కొత్త సౌకర్యాలకు శ్రీకారం..నిజామాబాద్ 1 డిపో మేనేజర్ ఆనంద్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నందిపేట్ బస్టాండ్ ఆవరణలో ప్రజా సేవల మెరుగుదలపై...




జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలో బుధవారం జిల్లా కేంద్ర నిషిత డిగ్రీ కాలేజ్ విద్యార్థులు విద్యా సంవత్సరంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్థానిక వివేకానంద చౌరస్తా లో గ్రామపంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సుమారు...




రుద్రూర్ మండలంలో భారీ రోడ్డు ప్రమాదం – సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ జనంవెలుగు, నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన భారీ రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది....




బోధన్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం ఓ.పీ సేవలను మరింతగా పెంపొందించాలని ఆదేశం జనంవెలుగు, నిజామాబాద్, మార్చి 24: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని...




ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ కేంద్రం లోని కోటగల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి జిల్లాల తమ్మలి కుల సంఘం సభ్యుల...




బిసిలను మోసగిస్తున్న కాంగ్రెసు: బిసి నాయకుల ఆరోపణ. జనం వెలుగు బాల్కొండ:- బిసిలకు లక్ష కోట్ల రూపాయల హామీనిచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసిలకు కేవలం 3.85 శాతం 12551...




బాసర ఐఐఐటీలో విద్యార్థుల మరణాలు అరికట్టడంలో సర్కారు విఫలం విద్యాశాఖ మంత్రిని నియమించాలి బీఎస్పీ నేత అడ్వకెట్ జగన్ మోహన్ జనంవెలుగు, నిర్మల్ : IIIT Basaraలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం...




మండల కేంద్రంలో ఎమ్మెల్యే పరామర్శ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర బీజేపీ సీనియర్ నాయకులు, స్వచ్ఛభారత్ అధ్యక్షులు ఆదిమూలం వీరేశం ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...