



















































లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి. మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి. జనం వెలుగు బాల్కొండ:- రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తున్న లక్ష రూపాయలతో పాటు గత...






మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ. ఎంల్ఏ, చైర్ పర్సన్ ల ముందరే ఇరువర్గాల నాయకుల పరస్పర దూషణలు. బిజెపి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేష్. జనం వెలుగు ఆర్మూర్:-...






పేకాట స్థావరాలపై మెరుపు దాడి జనం వెలుగు, చిలాప్చెడ్ (18 ఏప్రిల్ 2026): గ్రామంలోని చర్చి వెనుక పేకాట జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు శనివారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 5:45...






నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు జనంవెలుగు, నిజామాబాద్: జిల్లాకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాలపరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది....






నందిపేటలో బిజెపి ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం జనంవెలుగు, నందిపేట్ :- నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం బస్టాండ్ ఎదురుగా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు పాకిస్తాన్తో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి బెంగళూరు సౌత్...






కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన ఎంఎల్ఏ. జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మా క్లూర్,నందిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శుక్రవారం...






హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జనంవెలుగు, నిజామాబాద్: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...






అసాంఘిక సంఘట నలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నిరసన. విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి దయానంద్. జనం వెలుగు ఆర్మూర్: అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్...






ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల...






పనుల్లో వేగం పెంచాలి * యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా… ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని...