





కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్ ముంబై, మే 22:- దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు...






ఇంటింటా పోలీసుల తనిఖీలు-ద్విచక్రవాహనాల స్వాధీనం నందిపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జనంవెలుగు, నిజామాబాద్:- ప్రజల రక్షణ – సురక్షిత సమాజ నిర్మాణం లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట్...






ట్రాఫిక్స్ రూల్స్,చట్టాలపై అవగాహన జనంవెలుగు, రుద్రూర్:- మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ మందిరం వద్ద సీపీ ఆదేశాల మేరకు వాహనదారులకు రుద్రూర్ ఎస్సై సాయన్న అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు...






వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ న్యాయ పోరాటం – బాధితులకు భరోసా జనంవెలుగు, నిజామాబాద్: గ్రామ అభివృద్ధి కమిటీల (వి.డి.సి) పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఆధిపత్య కులాల నాయకులపై భారతీయ న్యాయవాదుల సంఘం (ఇండియన్ లీగల్...






ప్రాణాలు పోతేనే స్పందిస్తారా వీళ్లకు మోటార్ వెహికిల్ చట్టాలు వర్తించవా అధికారుల మౌనం ఎందుకు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలోని విజయనగరం వద్ద శనివారం ఉదయం భారీ వాహనం బోల్తా పడింది. పంచగుడా బ్రిడ్జి...






జనంవెలుగు, రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారులో నాలుగు కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ సందర్బంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ పక్కనే ఉన్న పొలం చేసే...






రుద్రూర్ మండలంలో కల్తీ కల్లు పై అవగాహన – డీఎస్పీ రమేష్ హెచ్చరిక జనం వెలుగు – రుద్రూర్, ప్రతినిధి:- కల్తీ కల్లుతో జనజీవనం దెబ్బతింటోందని, ఈ ప్రమాదకర విషానికి ప్రజలు దూరంగా ఉండాలని తెలంగాణ...






అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా ఒకే వే బిల్ తో రోజంతా ఇసుక దందా.. ఒకే బిల్పై రెండు ట్రాక్టర్ల నెంబర్లు – ప్రజల్లో ఆగ్రహం – అధికారుల అండదండలు మెండుగా కనిపిస్తున్నాయి. జనంవెలుగు,...






రాంగ్ నెంబర్కి యూపీఐ(UPI) పేమెంట్….! జనంవెలుగు, రుద్రూర్:- యూపీఐ పేమెంట్స్ దేశంలో ఒక విప్లవంలా వచ్చింది. లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది.నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్తో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు....






రాత్రి వేళలో యాథెచ్చగా కలప అక్రమ రవాణా వాల్టా చట్టానికి తూట్లు రాత్రి వేళల్లో లారీలో అక్రమంగా తరలిస్తున్న కలప జనంవెలుగు, రుద్రూర్ : పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అటవీ,...