





తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు...






పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు...






ఓటర్లను ఆకట్టుకునేందుకే అభివృద్ధి పనులు జనం వెలుగు ఆర్మూర్: మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార అనధికార పార్టీల నాయకులు ఆర్మూర్ లోని ఓట ర్లను ఆకట్టుకునేందుకు గాను అభి వృద్ధి పనులను యుద్ధప్రా తిపదికన...






గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు గెలుపు గుర్రాలకై ఆచి, తూచి అడుగులు వేస్తొన్న పార్టీలు మున్సిపల్ చైర్మన్ కైవసానికే ముమ్మర ప్రయత్నాలు ఎత్తకు పై ఎత్తులతో పోటాపోటీగా పార్టీలు సై అంటే సై అంటున్న పార్టీలు...






హామీల అమలులో కాంగ్రెసు విఫలం తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్కో మహిళకు 60 వేల బాకి పడ్డ సిఎం రేవంత్ మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:-...






నాయకుల మధ్య చెలరేగుతున్న చిచ్చు సవాల్, ప్రతి సవాళ్ళతో దద్దరిల్లుతున్న బాల్కొండ. దోషులెవరో,నిర్దోషు లెవరో తేల్చుకోవాల్సినది బాధ్యత ఇరువురిపై లేదా…. ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెసు నాయకుడు సునీల్ రెడ్డిల మధ్య చిచ్చు. జనం వెలుగు...






డైరీ ఆవిష్కరణకై, తరలి వెళ్తున్న విద్యుత్తు బిసి నాయకులు జనం వెలుగు ఆర్మూర్:- వరంగల్ లో శనివారం ఆవిష్కరించే విద్యుత్తు డైరీ ఆవిష్కరణకై ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలో నుండి విద్యుత్తు బిసి నాయకులు...






నేను ఏ తప్పు చేయలేదనే కోర్టు కేసును కొట్టివేసింది. నేను కర్మ సిద్ధాంతాన్ని,ధర్మాన్ని నమ్ముతా.. బాల్కొండ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి జనం వెలుగు బాల్కొండ:- కొంత మంది జిఎస్టి అధికారులు చూయిం...