



నందిపేట సుఖీభవలో అందుబాటులో పిల్లల డాక్టర్ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సుఖీభవ హాస్పిటల్ లో ఆదివారం నుండి పీడియాట్రిక్ పిల్లల డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండడం జరుగుతుందని హాస్పిటల్ మేనేజ్మెంట్ తెలిపారు....




జనంవెలుగు, నిజామాబాద్:- స్థానిక జిల్లా కేంద్రంలోని సాయి నగర్ వర్ని రోడ్, జనార్దన్ గార్డెన్స్ లో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ 43 వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...




మండల కేంద్రంలో ఆవుల మందతో ఇబ్బందులు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వెంబడి ఆవుల మందలు రోడ్డుపై బైఠాయించడంతో అటుగా వెళుతున్న పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి, అప్పుడప్పుడు వాహనదారులు...




భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో...




తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు...




భక్తుల చెంతకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు – టీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్గో సేవ జనంవెలుగు, నిజామాబాద్: (టీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ప్రత్యేక కార్గో సేవ...




ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిజామాబాద్, ఫిబ్రవరి 26 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు....




బ్రేకిల్ ప్లేసెస్ ఇంజరీపై అవగాహన అవసరం – డా. పి. ప్రకాష్ జనంవెలుగు, నిజామాబాద్ : రోడ్డు ప్రమాదాల కారణంగా ద్విచక్ర వాహనదారుల్లో బ్రేకిల్ ప్లేసెస్ నరాల గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని యశోదయం హాస్పిటల్ హైటెక్...




నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం జోజిపేట్ గ్రామంలోని కళ్ళు డిపో వద్ద బుధవారం నందిపేట ఎస్సై రామ్ పోలీస్, ఎక్సైజ్ సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని...




రజకులకు అట్రాసిటీ హక్కు కల్పించాలి జనంవెలుగు, నందిపేట్:- నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామ రజక కుటుంబం పై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ రజక సంఘాల...