

























జనం వెలుగు, బాసర:- శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నేడు గురువారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అదిలాబాద్ బైంసా నిజాంబాద్ హైదరాబాద్ జగిత్యాల నుండి ప్రత్యేక బస్సులు నడపబడునని ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం...






జనం వెలుగు బాసర:- బాసర పవిత్ర పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో ఏకైక చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నేడు గురువారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరు భక్తులు నిజాంబాద్ జిల్లా...






జనం వెలుగు, బాసర:- తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా కాళీ అమ్మవార్లకు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ...






నేడు వసంత పంచమి వేడుకలకు ముస్తాబైన బాసర ఆలయం అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి అల్లోల భక్తులకు ఎలాంటి ఇలాంటి ఇబ్బంది పడకుండా చూస్తాం జనం వెలుగు:- బాసర భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం...






బాసరలో ఘనంగాజాతీయ ఓటర్ దినోత్సవం జనం వెలుగు, బాసర:- బాసర మండల పరిధిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జాతీయ ఓటర్ దినోత్సవం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రెవిన్యూ డిపార్ట్మెంట్ అంగన్వాడి కార్యకర్తలు సంబంధించిన అధికారులు...






జనం వెలుగు, లొకేశ్వరo:- లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఈనెల 29న బుద్ధ మూర్తి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా 10 రోజులపాటు శ్రమినేర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముధోల్ కు...






శిబిరాన్ని సందర్శించిన ఎంపీడీవో సురేష్ బాబు జనం వెలుగు, ముధోల్:- రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నివారణకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో మంగళవారం...






జనం వెలుగు, ముధోల్:- ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ నగర్ లో మంగళవారం రోజున మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాల జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కండేయ ఆలయంలో పద్మశాలి...






జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం టిఎస్ యు కాలసూచికను విడుదల చేశారు. ఈ క్యాలెండర్ను బాసర గ్రామ సర్పంచ్ దయల. లక్ష్మీన్ రావు చేతుల మీదుగా...






త్రిబుల్ ఐటీ లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం జాతీయ మ్యాథమెటికల్ మోడల్ సెమినార్ జనం వెలుగు, బాసర:- జ్రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీ లో మంగళవారం ఆర్జీయూకేటీ...