

























జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– 4 గంటలకి ప్రారంభం కావాల్సిన రోడ్ షో సాయంత్రం 6:30కి ప్రారంభమైనప్పటికి BJP శ్రేణులు, హిందువాహిని కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేశారు అనడంలో సందేహం లేదు. భైంసా...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– 5 వ విడత బండి సంజయ్ పద యాత్రలో భాగంగా ఆదివారం జన సమీకరణ కోసం నిర్మల్ పట్టణ పరిసర గ్రామాల నుండి BJP కార్యకర్తలు ఆటోల్లో మహిళలను రోడ్...






జనం వెలుగు :- ____నేటి తరం రాజకీయం____ ఆ రోజుల్లోనైతే ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం ఎన్నో సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లొ గొప్పగా రానించి మంచి పేరు ప్రక్యాతలను సాదించుకున్నారు. ఎందరో గొప్ప...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– నిర్మల్ పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన అప్పు (45) వకీల్(30) లు చైన్ గేట్ నుండి వారి పని ముగిశాక సోఫీ నగర్ వెళ్తున్న క్రమంలో AP01AA2189 గల...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– నిర్మల్ కి మద్యాహ్నం 3 గం. లకి చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర స్థానిక ఓ ప్రయివేట్ పాఠశాలలో కార్యకర్తలకి భోజనాలు, మరియు తను కూడా లంచ్ చేసి 4...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్మల్ కి చేరుకుంది. బండి ప్రసంగించేది కూడా ఇక్కడే కావడంతో జనాలు బాగానే వచ్చారు. అంతా ఒకే కానీ యూత్ ఒకసైడ్ మరోవైపు...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- 5 వ సంగ్రామ పాదయాత్ర భైంసా నుండి మొదలై ఊరు, వాడ, రైతు, కూలి అని తేడా లేకుండా అందరిని కలుస్తూ ఈరోజు నిర్మల్ పట్టణంలోకి అడుగుపెట్టింది. అలా మంజులాపూర్...






జనం వెలుగు, చిలిపీఛెడ్:- మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండలం బద్రియా తండాలో గత వారం రోజులుగా నీరు రాక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా నీరు రావడంలేదని వాటర్ మెన్ కు...






జనంవెలుగు:- ఓటర్ల నమోదు కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఈ చివరి నెల డిసెంబర్ 8 తేదీ వరకే ఈ కార్యక్రమం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఓటు నమోదు చేయించుకోవాలి. ఇంతకు ముందు కూడా...






జనంవెలుగు:- 18 సంవత్సరాల పై బడిన వయసు వారు ఆధార్ కార్డు ని తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ కొరకు కావాల్సిన పదవ తరగతి మెమో , పాన్ కార్డ్ , బ్యాంక్ అకౌంట్ లేదా...