







































































తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 15 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీంగల్...






నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి…. పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి… నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన...






ప్రకటించిన 24 గంటల్లోనే 12 మంది ఆత్మహత్య ! ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన 24 గంటల్లోనే 12 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం—ఇది కేవలం వార్త కాదు, ఇది మన సమాజం యువతపై వేసిన ఒత్తిడికి...






కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బిజెపి నాయకులు. జనం వెలుగు ఆర్మూర్:- నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని తాడిం గ్రామంలో, ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాలను బిజెపి కిసాన్ మోర్చ నాయకుడు...






పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి. జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్, తిరుమల గాడిన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట ఆట స్థావరం పై దాడి చేసి 6 గురు పేకాట...






రోడ్డు భద్రత…. ప్రతి పౌరుడు బాధ్యత…. సురక్షిత డ్రైవింగ్ ను ప్రోత్సహిస్తూ హెల్మెట్ల పంపిణీ… నందిపేట్ ఏప్రిల్ 13( జనం వెలుగు): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామంలో మంగళవారం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా...






ఇంటర్ ఫలితాలలో 66.19% ఉత్తీర్ణత బాలికలదే పై చేయి జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు...






మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి…. బడుగుల భవిష్యత్తు కొరకు పూలే అలుపెరుగని పోరాటం చేశారు….. మంద మహిపాల్ ఏప్రిల్ 11, (జనం వెలుగు) నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం మహాత్మ...






జిల్లా స్థాయి క్రీడా పోటీలు. కేవలం జిల్లా వాసుల కోసమే 14 నుండి18 ఏండ్లు పై బడిన బాలబాలికలు పాల్గొనాలి జిల్లా సిపి సాయి చైతన్య వెల్లడి జనం వెలుగు ఆర్మూర్:- నిజామా బాద్ జిల్లా...






ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే… ఇందూరు: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు....