



















































ఆశా వర్కర్లతో మాట్లాడుతున్న మాజీ మంతి జనం వెలుగు, ఎడపల్లి సెప్టెంబర్ 03:- ఎడపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 9...






శివాజీ మహారాజ్ విగ్రహాని సందర్శించిన మాజీ మంత్రి జనం వెలుగు, ఎడపల్లి సెప్టెంబర్ 03: – ఎడపల్లి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాజీ మంత్రివర్యులు, టిపిసిసి కోశాధికారి ప్రొదుటూరి...






గడప గడపకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తున్న దృశ్యం జనం వెలుగు, రుద్రూర్ సెప్టెంబర్ 03: – గడప గడపకు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు తెలుపుటకు మంగళవారం...






రుద్రూర్ నుండి బహిరంగ సభకు బయలుదేరుతున్న బీజేపీ శ్రేణులు జనం వెలుగు, రుద్రూర్ : ప్రధాని మోదీ బహిరంగ సభకు రుద్రూర్ మండలం బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో భారీగా పార్టీ...






22 వ రోజుకు చేరిన అంగన్వాడీ టీచర్ల సమ్మె జనం వెలుగు, రుద్రూర్ సెప్టెంబర్ 02 :- రుద్రూర్ మండల కేంద్రంలో సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట సీఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు...






గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న దృశ్య జనం వెలుగు, రుద్రూర్ సెప్టెంబర్ 02 : –గాంధీ జయంతిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో ఆ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి వేడుకలను...






పెంటాఖుర్థులో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మేడపాటి ప్రకాష్ రెడ్డి జనం వెలుగు, బోధన్ సెప్టెంబర్ 03 : – బోధన్ మండలంలోని పెంటఖుర్దు గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ అమర్ నాథ్ బాబు గారి తల్లి...






విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి స్టోర్ నిర్వాకులపై చట్టరీత్యం చర్యలు తీసుకోవాలి జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ మండలం సుభాష్ నగర్ కాలనికి చెందిన గూడూరు రిషిత 4 సంవత్సరాలు, సోమవారం ఉదయం నందిపేట్...






మీడియా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి కేంద్ర రాష్ట్రాలకు జర్నలిస్టుల డిమాండ్ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత జనంవెలుగు, నిజామాబాద్:- దేశంలో జర్నలిజం రక్షణకు, జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని...






గౌడ సంఘం గర్జన సభను విజయవంతం చేయాలి జనం వెలుగు, సారంగాపూర్:- నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరగనున్న మోకుదెబ్బ గౌడ జనగర్జనను విజయవంతం చేయాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం నాయకులు జిల్లా నాయకులు రమేష్...