



















































శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి హోమం జనంవెలుగు, రుద్రూర్, సెప్టెంబర్ 26:- రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజని గణేష్ మండలి వద్ద సోమవారం గణపతి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 రోజుల...






స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ తెలియని స్పీకర్ పరిగి పోచారం జనంవెలుగు, బాన్సువాడ:- బాన్సువాడ నియోజకవర్గంలో గల కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణం గురించి...






ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజక సంఘం మండల అధ్యక్షులు...






★నాటి తరం పోరాట స్ఫూర్తి, త్యాగాలు, దేశభక్తి నేటి తరం స్ఫూర్తి గా తీసుకోకపోతే ఎలా? ★చరిత్ర ద్వారా పొందే ప్రయోజనం నేటి తరంలో రావలసిన సామాజిక చింతన సాధించడమే వడ్డేపల్లి మల్లేశము 9014206412 (జయంతి...






మానవతా శిఖరం కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్టర్ అశోక్ పరికిపండ్ల, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి (సెప్టెంబర్ -27 ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని) జనం వెలుగు:- పదవులు...






ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని: ఎస్సై యాదగిరి గౌడ్ జనం వెలుగు, నవీపేట్: మండలంలోని గణేష్ నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించేందుకు మండల స్థానిక పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...






చాకలి ఐలమ్మ బహుజనుల ఆత్మగౌరవనికి ప్రతీక జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజక...






వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం జనం వెలుగు, ములుగు:- సోమవారం రోజు ఆదివాసి నాయక పోడు సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో అన్నదాన...






బల్దియా కార్మికులతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి జనంవెలుగు, బోధన్ :- భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్త అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా సోమవారం రోజున...






జనంవెలుగు, సారంగాపూర్:- సారంగాపూర్ మండలంలోని అడెల్లి సర్పంచ్ సుచరిత రాజేశ్వర్ కుమారుని 3వ వర్ధంతి సంధర్బంగా దేవీ తాండలో ప్రథమిక పాటశాలలో పిల్లలు నోట్ బుక్కులు, పెన్నులు, పుస్తకలా బ్యాగ్లు పంపిని చేసారు. ఈ కార్యక్రమములో...