



















































చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు జనంవెలుగు, నిజామాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని...






చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాలి జనం వెలుగు, సారంగాపూర్:- చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 – సెప్టెంబర్ 10, 1985) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ...






హాస్టల్ ను సందర్శించిన NSUI జిల్లా అధ్యక్షుడు హరీష్ వర్ధన్ జనం వెలుగు కౌడిపల్లి :- నేడు కౌడిపల్లి మండలం తునికి లోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎన్ ఎస్ యూ ఐ మెదక్...






కాంగ్రెస్తోనే సరైన పాలన సాధ్యం – డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు జనం వెలుగు, సారంగాపూర్:- కాంగ్రెస్తోనే సుస్థిరపాలన సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని నాగపూర్ గ్రామానికి...






నవీపేట్ మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ.. హిందువులు ఐక్యంగా ఉండాలి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు… నవీపేట్, జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు...






చించోలిలో చిరుత కలకలం జనం వెలుగు సారాంగపూర్ : చించోలి (ఎం) చిరుత సంచరిస్తుందన్న వార్త కలకలం సృష్టిస్తుంది. గతంలో నిర్మల్ లోని బంగల్ పేట్ చెరువు సమీపంలో చిరుత సంచరించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన...






జనం వెలుగు సారంగాపూర్:- మండల కేంద్రంలోని వింధ్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు గురువారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలతో అందరినీ అలరించారు...






జనం వెలుగు సారంగాపూర్ :-సారంగాపూర్ మండలంలోని అడెల్లి తండా దేవి తండాలో ఘనంగా తీజ్ వేడుకలు ప్రారమ్నమయ్యాయి. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక తీజ్. సాంకేతిక యుగంలోనూ గిరిజనులు తమ కట్టుబాట్లు, జీవన...






జనం వెలుగు సారంగాపూర్:- సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయంలోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుంది. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా ప్రస్తుతం 1183 అడుగులకు చేరుకుంది....






వెండింగ్ మిషన్ ఏర్పాటు జనం వెలుగు, చిలిపిచేడ్ :- చిలిపిచ్చెడ్ మండలంలోని అంతారం గ్రామంలో ఐఐటి హైదరాబాద్ వారు సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వెండింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇందులో...