

















































బీసీలంతా ఏకమై బీఆర్ఎస్ ను ఓడించాలి తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యులు నగేష్ ముదిరాజ్ జనంవెలుగు, నర్సాపూర్ :- కెసిఆర్ నిర్ణయాలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలు...






అర్హులకు అక్రిడేషన్స్ ఇవ్వాలి కార్డుల జారీలో యూనియన్ల జోక్యం హాస్యాస్పదం. కార్డుల జారీలో కులం కుటుంబం అంటూ ఏరి వేతలు. జనంవెలుగు, నిజామాబాద్:- జర్నలిస్టులకు అందించే అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో అవకతవలకు తావివ్వకుండా అర్హులైన...






PRIVATE TEACHER, A BOUNDED LABOUR! JANAMVELUGU:- Country’s future is in the hands of teacher. He is called a nation’s builder. But he is unable to build...






కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నిక జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో ఖుదావంద్ పూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక...






సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతితో రైతు చట్టాలపై రైతులకు అవగాహన సదస్సు జనంవెలుగు, ఆర్మూర్:- మాక్లూర్, నందిపేట్ మండలంలోని రైతు చట్టాలపై అవగాహన సదస్సును సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి...






ఆర్టీసీ బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి సదాశివ నగర్ లింగంపేట్ తాడ్వాయి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల...






డాక్టర్ల లిస్ట్ లో పేరుండదు.. డాక్టరా అంటే అంతకన్నా కాదు.. కానీ…… ఆ హాస్పిటల్ డాక్టర్లు చేయాల్సిన సంతకాలు కూడా తానే పెట్టేస్తాడని వినికిడి పైసా పెట్టు సంతకం పట్టు అంటూ కనీసం మానవత్వం లేకుండా...






విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు — జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- బాసర ట్రిపుల్ ఐటీలో...






అధికారి ఒకరు అధికారం ఇంకొకరి చేతిలో షాడో ప్రిన్సిపల్ భార్య నీడలో భర్త అధికారం. భార్యా అధికారి అయితే భర్త ఆగడాలకు కొదువే లేదు. జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద విద్యార్థులకు...






ప్రజాగాయకుడు “గద్దర్” కన్నుమూత జనంవెలుగు, హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు” గద్దర్” కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాసం విడిచారు. ఈ విషయాన్ని గద్దర్...