





















































జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని రోడ్డుపై బైఠాయించిన రైతులు నాయకులు జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ఈనెల 8వ తేదీన ప్రమాద మనుషుల్లో ప్రజలు నిర్మల్ పట్టణానికి అతి చేరువలో ఘోరమైన ఫ్యాక్టరీ శంకుస్థాపన ఎవరి...






కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి జనం వెలుగు నిర్మల్ టౌన్ :- నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను...






యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిని కలిసిన కొల్చారం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు. జనం వెలుగు కొల్చారం :- కౌడిపల్లిలో జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశనికీ హజరైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి...






గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు జనం వెలుగ, నవీపేట్: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జేఏసీ ఆధ్వర్యంలో...






కుంటాల మండలంలో పోడు పట్టాలు పంపిణీ చేసిన విట్టల్ రెడ్డి జనం వెలుగు, కుంటాల :- కుంటాల మండలంలోని పలు గ్రామాల లబ్దిదారులకు 105 మందికి సుమారు 348 ఎకరాల భూమిని పంపిణి చేయటం జరిగింది....






జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలో రజక కమ్యూనిటీ హాలుకుఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డిలు గురువారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజక ఐక్యవేదిక మండల అధ్యక్షుడు కుంటాల గవాస్కర్...






జనం వెలుగు నిర్మల్ :- నిర్మల్ మండలంలోని భాగ్యనగర్ గ్రామస్తులు పలువురు బిజెపిలో బుధవారం రోజు చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి కాషాయకండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....






దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణ నిచ్చింది. భూమి, భుక్తి, విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది. ఆ అమరత్వాన్ని నేటి తరానికి పరిచయం చేద్దాం. (దొడ్డి కొమురయ్య వర్ధంతి వ్యాసం)...






జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ జిల్లా కేంద్రం లోని నిర్మల్, భైంసా డిగ్రీ కళాశాలల అతిధి అధ్యాపకులు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆటో రినివల్ మరియు కన్సలిడేటెడ్ పే ఇవ్వాలని వినతి పత్రాన్ని సోమవారం అందచేశారు....






జనం వెలుగు నిర్మల్:- జిల్లా నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామంలో షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని తెలుసుకున్న ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి శనివారం ఉదయమే బాధిత కుటుంబానికి...