

























జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో ఏ అర్ ఏ మెమోరియల్ సీజన్ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లా స్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్...






జనం వెలుగు, బాల్కొండ:- బాల్కొండ మండలం చిట్టాపూర్ లో మత్స్య పారిశ్రామిక సంగం ఎన్నికల అధికారి జీ అరుణ్ కుమార్ అధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు . ఇందులో బాగంగా అధ్యక్షుడు ఏర్రం శ్రీనివాస్,...
జనం వెలుగు:- బాసర చదురతల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఈనెల 19న ఆలయ హుండీ లెక్కింపు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వణ అధికారి విజయ రామారావు ఒక ప్రకటనలు పేర్కొన్నారు గురువారం రోజున ఆలయంలోని...






జనం వెలుగు:- బాసర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఈనెల 26న అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి ఉండడంతో ఈరోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర దేవదాయ...






జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలో చదువుకున్న 1995 96 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు నిజాంబాద్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఈరోజు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 28 ఏండ్ల తరువాత...






పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జనం వెలుగు నిర్మల్ బ్యూరో :- సారంగాపూర్ మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ కి అతి దగ్గరలో స్వర్ణ రహదారిపై సాయంత్రం మహారాష్ట్ర కు చెందిన MH 26BL/5481...






డా. తుమ్మల దేవరావ్ కు సాహితీ మిత్రుల సన్మానం జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుఱ్ఱం జాషువా కవిత పురస్కారం కు ఎంపికైనందున నిర్మల్ సాహితీ మిత్రులు మునిమడుగుల రాజరావ్, పత్తి...






ప్రజా పిర్యాదుల విభాగంలో పిర్యాదు దారునికి విచిత్ర సలహా ఇచ్చి పంపించారు. జనం వెలుగు నిర్మల్ బ్యూరో:-ఎప్పటిలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుంది అని వచ్చిన ఓ వృద్ధునికి విచిత్రమైన సలహా...






జనం వెలుగు, బాసర:- పవిత్ర పొందినది శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉన్న సమీపానగల గోదావరి నదిలో రెండవ ఘాట్ వద్ద సోమవారం గుర్తు తెలియని మహిళ (31) వంతెన నుండి దూకి ఆత్మహత్యకు...






జనం వెలుగు, సంగారెడ్డి :- ఆందోల్ మండలం జోగిపేట పోలీస్ స్టేషన్లో Si సామ్య నాయక్ చేతుల మీదుగా ptv నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సామ్య నాయక్ అందోల్ నియోజకవర్గం ptv...