

























జనం వెలుగు:- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలము వెల్మకన్న గ్రామమునకు చెందిన గంటం బొట్ల రవి ప్రసాద్ వివిధ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి, సామాజిక...






జనం వెలుగు, బాసరా:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఒడి బియ్యం మంగళవారం ఒడి బియ్యం హుండీ లెక్కింపును చేపట్టి గా ఆలయ అధికారు ఒడిబియ్యం హుండీలను...






క్యాలెండర్ ఆవిష్కరణ జనం వెలుగు, బాసర :- రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలతో పాటు కాలసూచికను ఆవిష్కరించారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు...






జనం వెలుగు, బాసరా :- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిపారు ఈ సమావేశానికి కళాశాల డైరెక్టర్ అధ్యక్షతన ప్రధానంగా...






“మా సంస్థ” ఆధ్వర్యంలో అన్నదానం వస్త్ర దానం రిపోర్టర్:-భోజన్న జనం వెలుగు లోకేశ్వరం:- మా అమ్మ నాన్న ఫౌండేషన్ మరియు ఫుడ్ బ్యాంక్ బైంసా ఆధ్వర్యంలో నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు ఫౌండేషన్ చైర్మన్...






తెలంగాణ CS సోమేశ్ కుమార్ AP కి వెళ్లాలని ఆదేశాలు జనం వెలుగు హైదరాబాద్ – నిర్మల్ బ్యూరో:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఏపీ కేడర్ కి వెళ్లాలని తెలంగాణ...






ఇది “పక్షి” గూడు కాదు, “విద్యుత్ తీగల తీరు” జనం వెలుగు నిర్మల్ :- మీకో విషయం తెలుసా అప్పుడప్పుడు కొన్ని ఆఫీసుల్లో, ఇండ్లల్లో షార్ట్ సర్క్యూట్ తో విలువైన వస్తులువు, కాగితాలు, ఒక్కోసారి ప్రాణనష్టం...






జనం వెలుగు:- బాసర తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 10వ తరగతి జిల్లా స్థాయి సాంఘిక శాస్త్రం టాలెంట్ టెస్ట్ లో బాసర మండల కేంద్రంలోని శ్రీ...
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆలస్యం కావడంతో బాసర విద్యార్థినికి అస్వస్థత జనం వెలుగు:- నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సెయింట్ తమస్ స్కూల్లో అట్టహాసంగా ప్రారంభమైన 2023 రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన...






ప్రకృతితో మమేకం అవుదాం, పక్షులను కాపాడుకుందాం :-ప్రకృతి ప్రేమికులు, BJP నాయకులు వెంకటేష్ జనం వెలుగు బోథ్:- సోమవారం బోథ్ నియోజకవర్గ యువ నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో “ప్రకృతితో స్నేహం” లో భాగంగా బోథ్ బాలికల...