



















¨ జనం వెలుగు:- ముదోలే ముధోల్లోని శ్రీ సరస్వతీ శిశు మందిరం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సంగోళ్ జ్యోతి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. జిల్లా తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో...






రైతుబంధు నగదు పడినా.. ఇవ్వని బ్యాంకు అధికారులు.. లబోదిబోమంటున్న రైతులు.. కారణం ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుబంధు సాయాన్ని గత నెల...






జర్నలిస్టులకు అండగా తెలంగాణ జన సమితి అక్రిడేషన్ కార్డులు అందని రిపోర్టర్ల కోసం త్వరలో అంచెలంచెల పోరాటం జర్నలిస్టులను నిలువు దోపిడీ చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం జనం వెలుగు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం...






జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ లోని వంద పడకల ఆసుపత్రిలో గర్భిణీ మృతి శనివారం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన గుండ్ల పెంటల శ్రీలత (27) నిండు గర్భిణి ఓ పండంటి...






బహుమతులు అందజేత జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ శనివారం మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ సతీమణి ఆయుషా ఫాతిమా ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలను నిర్వహిస్తారు. ముందుగా...






జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాల ప్రభుత్వ మరియు ఉర్దూ పాఠశాల తరగతుగధులు నూతన పనులను కేంద్ర ప్రభుత్వం ఉన్న పలు అభివృద్ధి పనులను శనివారం ప్రత్యేక బృందావన్ పనులను...






జనం వెలుగు, బాసర:- బాసర మండల పరిధిలోని అమ్మవారి పుణ్యక్షేత్రానికి కూతవేటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సమస్యలతో పాటు, ఆయా సబ్జెక్టులో చదివేందుకు ఉపాధ్యాయులు లేకపోవడం ఒకటైతే మండలపరిధిలోని కౌట గ్రామం ప్రభుత్వ ఉన్నత...






త్రిబుల్ ఐటీ లో పలు సంస్థలతో అవగాహన ఒప్పందం జనం వెలుగు, బాసర:- సాంకేతిక విద్యతో పర్యావరణ మార్పు జరుగుతుందని పర్యావరణ పరిరక్షణ, పరిరక్షణ శిక్షణ జనరల్ డైరెక్టర్ వాణి ప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్...






జనం వెలుగు:- బాసర పిఆర్టియు ఆధ్వర్యంలో2023 నూతన సంవత్సర కు గాను క్యాలెండరును శనివారం″ బాసర సర్పంచ్ దయ్యాల లక్ష్మణరావు గమండల వైస్ ప్రెసిడెంట్ ఓని నరసింగరావు ఎస్సై మహేష్ పిఎసిఎస్ చైర్మన్ మండల విద్యాధికారిమైసాజి ...






జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ మండల కేంద్రంలో స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్ వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు మండల తాసిల్దార్ వేర్ సింగ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు....