

























జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండాలు మోసి రామారావు పటేల్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేస్తే, అందరి అభిప్రాయం అంటూ బిజెపిలోకి వెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా...






జనం వెలుగు దిలవార్పూర్ సోర్స్:- భైంసా పట్టణములోని పురాణ బజార్ లో శ్యామ్ సరడ ఇల్లుప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈరోజు ముదోల్ అసెంబ్లీ బి.జె.పి నాయకులు పవార్ రామారావు పటేల్ పరామర్శించి,అగ్ని ప్రమాదానికి జరిగిన పలు కారణాలు...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ప్రతీ సమాచారం, ప్రతీ సమస్య ల మధ్య ఉండేది కేవలం ఒక జర్నలిస్ట్. ఇది ఒప్పుకుని తీరాల్సిన విషయం కానీ స్వాత్రంత్యం వచ్చి 75 సం. గడుస్తున్నా ఇంకా జర్నలిస్ట్...






జనం వెలుగు, బాసర:- బాసర గోదావరి నదిలో మంగళవారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మూడేడ్ల బాజన్న (72) మతిస్థిమితం లేకపోవడంతో బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం....






నూతన సంవత్సరం నుండి ధరలు అమలులోకి జనం వెలుగు, బాసర:- బాసర దక్షిణ భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ...






జనం వెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండలంలోని తొండకూర్ గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా సంఘ సేవకులు సుబ్బారావు వాక్య సందేశం యేసు క్రీస్తు జననం గురించి...






జనం వెలుగు, నందిపేట్:- నందిపెట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సిఎస్ఐ చర్చి పాస్టర్ రేవ,,బి. కృపాకర్ దైవ సందేశాన్ని అందించారు. యేసు క్రీస్తు జననం గురించి ఈ లోకానికి యేసు...






జనం వెలుగు, ముధోల్:- ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలను ముధోల్ మండల వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ముధోల్ మండల కేంద్రంలోని మమ్రే ప్రార్థన మందిరంతో పాటు మండలంలోని విట్టోలి, తరోడా,...






జనం వెలుగు, ముధోల్:- ముధోల్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు...






జనం వెలుగు, ముధోల్:- ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈనెల 24, 25 వ తేదీలలో ఆదిలాబాద్ లో జరిగిన విభాగ్ స్థాయి ఖేల్ కూద్...