

























మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను అణచివేయాలి – యుయస్పీసి డిమాండ్ జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ పై కొందరు బిజెపి, విహెచ్...






జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో మడల్ స్కూల్ విద్యార్థులు సమయానికి బస్సు రావటం లేదని విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందిగా సమయానికి బస్సు లేకపోవడంతో కాలినడకన వెళ్లడం జరుగుతుందని ఉందని స్కూలుకు సమయానికి పోకపోవడంతో...






జనం వెలుగు, బోధన్:- శక్కర్ నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇందూరు బి ఇ డి శిక్షణ ఉపద్యాయులు, శివకుమార్, ఓంప్రకష్ పాఠశాల సాంఘిక శాస్త్రం డీన్ నుత్పల్లి గంగలత సారధ్యంలో నమూనా...






జనం వెలుగు :-బాసర రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో బుధవారం మనిషి జీవితంలో మానవ వినియోగానికి ఇంధనం మార్పిడి ఎంతో అవసరమని ప్రొఫెసర్ కల్లూరి విశ్వనాథన్ పేర్కొన్నారు...
Ö*భవిష్యత్తులో మానవ వినియోగానికి జీవన ఇంధనం మార్పిడి ఎంతో అవసరం* రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో బుధవారం మనిషి జీవితంలో మానవ వినియోగానికి ఇంధనం మార్పిడి ఎంతో...






జనం వెలుగు, నందిపేట్:- నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు రె న్యూ పవర్ సోలార్ కంపెనీ కొద్వాన్పూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్...
జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో సోమవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలాని సంఘసంస్కర్త, విద్యావేత్త సావిత్రిబాయి...
జనం వెలుగు, బాసర:- ఇటీవల బైరి రాజేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వాములు పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయ్యప్ప స్వాములు అందరు కలిసి హోం మంత్రి కార్యాలయంలో ఫిర్యాదు అందించగా అదేవిధంగా చూసి బాసర...






జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర దీపం...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- తెలంగాణ జన సమితి పార్టీ (TJS) నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం నిర్మల్ జిల్లా కేంద్రంలో 05జనవరి2023 గురువారం నాడు నిర్వహించడం జరుగుతుందని ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్...