

























జనం వెలుగు, బైంసా:- బైంసా లోని దారబ్జీ ఫ్యాక్టరీ భోస్లే మోహన్ రావ్ పాటిల్ కార్యాలయం లో దివంగత మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా వారి చిత్ర...






ముధోల్ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ జనం వెలుగు, ముధోల్ :- ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తోందని ముధోల్ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. శనివారం...






రాష్ట్రంలో అంబెడ్కర్ విగ్రహాలకు రక్షణ కరువు






చలో నిర్మల్ కార్యక్రమంలో ఎవరికి న్యాయం జరిగింది






జనం వెలుగు, బాసర:- దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం చదువులు తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శనివారం ఘనంగా లక్షద్వీపోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీ రాజయోగి...






హోంగార్డ్ కుటుంబాన్ని అన్నివిధాలుగా అదుకుంటాo జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే జనం వెలుగు, ముధోల్:- హోంగార్డ్ ధర్మేందర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. శనివారం మండల కేంద్రమైన ముధోల్...






జనం వెలుగు, ముధోల్:- ముధోల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వాగ్మరే ధర్మేందర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి విధులకు హాజరై అనారోగ్య సమస్య తలెత్తడంతో ఇంటికి తీసుకొచ్చి కుటుంబ...






జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లా, మండలంలోని భాగ్యనగర్ గ్రామంలో మొన్న రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆయన ప్రసాదించిన బిక్షవల్ల ఒక సర్పంచ్ గా గ్రామానికి...






జనం వెలుగు:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరి మనవరాలు శ్రియా నాకు అక్షర శ్రీకారాలు చేపట్టి...






జనం వెలుగు:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విద్యలయం బాసర త్రిబుల్ ఐటీ లో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఫైన్-ట్యూన్ చేయబడిన లక్షణాలతో కొత్త గ్రీన్ హై ఎనర్జీ డెన్సిటీ మెటీరియల్ల సంశ్లేషణపై...