

























Views: 0జనం వెలుగు, నిర్మల్:- గ్రామాలను తరలించి లక్ష నెల్లపూర్ కొత్త మద్దిపడిగా మాసాయిపేట్ పెత్తరపు గ్రామాలలో పేదలు 20 సంవత్సరాల నుండి భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. వారి భూముల్లో గిరిజనులకు పునరావాసం కల్పించడానికి...






Views: 0జనం వెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్లో నున్న ట్రెజరీ ఆఫీసుకు రావడం చాలా కష్టంతో కూడుకున్నదని , పెన్షన్సట్రెజరీ ఆఫీసును పాత కలెక్టరేట్కు మార్చాలని...






Views: 0జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ మండల కేంద్రంలో సోమవారం రోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించడం జరిగింది కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అనంతరం...






Views: 0 జనం వెలుగు :- రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి తిరుమల కొండపైకి కాలి నడకన వెల్లి కలియుగ ప్రత్యక్షదైవమైన ఏడుకొండల స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ బాగుండాలని...






Views: 0జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ జనం వెలుగు, వరంగల్ :- అవినీతి అధికారులపై వార్తలు రాసిన జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు చేస్తామని జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే వెనక్కి...






Views: 0జనం వెలుగు:- మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సుభాష్ నగర్ డివిజన్, హెచ్ఎంటీ కాలనీలో, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో కాపు సేవా సమితి సంఘాల ఆధ్వర్యంలో...






Views: 0జనం వెలుగు, కమ్మర్పల్లి:- సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రజాపంతా...






Views: 0జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కరపత్రాలను ఎన్నికల అధికారి బోచ్ కర్ దత్తాద్రి ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13న నామినేషన్ల...






Views: 0జనం వెలుగు న్యూస్ ముధోల్:- ముధోల్ మండలంలోని బ్రాహ్మణ గాం గ్రామానికి చెందిన రాజుల రాజేశ్వర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించడంతో రాజేశ్వర్ కుటుంబాన్ని తెలంగాణ జన సమితి (TJS) ముధోల్ నియోజకవర్గ...






Views: 0జనం వెలుగు, (6 నవంబరు) చెలిపీఛెడ్:- మంజీరా నదిలో దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్న వృద్ధురాలని సాహసం చేసి నలుగురు యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా చెలిపీఛెడ్ మండలం చిట్కుల్ శ్రీ...