

























జనం వెలుగు న్యూస్:- బీరవెల్లి (MACTCS) సొసైటీ (Mutually aided co-operative thrift & credit society) దొంగతనం కేసులో అంతరాష్ట నిందితులు అరెస్ట్ దొంగలించిన డబ్బుల నుండి 6 లక్షల ఒక వంద యాబై...






జనం వెలుగు న్యూస్:- మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని మాల్కపుర్ గ్రామంలో భారత్ జోడో యాత్రను విజయ వంతం చెయాలనీ ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా ఆదేశాల మేరకు కాంగ్రెస్...






కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం జనం వెలుగు న్యూస్:- మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని...






జనం వెలుగు న్యూస్:- మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల పరిధి తంపులూర్ గ్రామంలో కొందరు యువకులతో పందెం కాసి కొత్త చెరువులో ఈతకు వెళ్లిన సంఘటనలో సాబేర్ అనే యువకుడు చెరువు లోతు...






జనం వెలుగు న్యూస్:- నందిపేట్ మండలంలో ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు జియో అటెండెన్స్ కారణంగా పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే అదర బాధరలో TS16 EV 7026 నంబర్ గల కారులో గురువారం ఉదయం...












సుదీర్ఘకాలంగా ఉద్యోగం కోసం బాధితుల ఎదురుచూపులు మినిమం టైం స్కేల్ తో ఉద్యోగం ఇచ్చే యోచన. 3 వేల మందికి లబ్ధి జనం వెలుగు న్యూస్:- డిఎస్సి1998 క్వాలిఫైడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు, డి యల్...












నినాదాన్ని వీడని ఉద్యమ గొంతుక…. బతుకు పోరు యాత్ర… 75 ఏళ్లు గడిచినా అంతరించని పేదరికం…. బతికే హక్కు కోల్పోతున్నాం… తమ పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన…. సెంటు భూమి లేదు… సొంత ఇల్లు లేదు…...












జనం వెలుగు న్యూస్, నిజామాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదని, విద్యా వ్యవస్థను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో నేట్టి వేసిందని రాష్ట్రంలోని పేద...






జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్:- శరీరక శ్రమను…ప్రోత్సహిద్దాం…శ్రమతో నే … సమస్త మానవాళికి స్వస్థత వస్తుందని చాటుదాం …!! సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రజా చైతన్య లేఖ...






జనం వెలుగు న్యూస్:- నవీపేట్ మండలంలోని నాళేశ్వర గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మునుగోడులో టీఆరెస్ అభ్యర్థి ఓడిపోతే తాను ఎమ్మెల్యే...