

























జనం వెలుగు న్యూస్:- నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు చిలిపిచేడ్ మండల మరియు చిట్కుల్ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తార విష్ణువర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీదేవి అనుగ్రహంతో...






జనం వెలుగు న్యూస్:- బోధన్ పట్టణంలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ డివిజన్ అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలను...






జనం వెలుగు న్యూస్, నందిపేట్:- నందిపేట్ పోలీస్ స్టేషన్ అక్రమాలకు కేరాఫ్ అయ్యింది. ఇటు పోలీసులు అటు అక్రమార్కులు ఈ ఠానా కేంద్రంగా సాగిస్తున్న అక్రమాలు నందిపేట చరిత్రకు మాయని మచ్చలా మారింది. నందిపేట పోలీసు...


















జనం వెలుగు న్యూస్, మెదక్:- చిలిపీఛెడ్ మండలం ఫైజాబాద్ గ్రామం లో ఆలయల నిర్వహణ కొరకై గ్రామ పెద్దలు, యువకులు కలిసి శ్రీరామ సేవా సమితి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా ఘనోరే...






అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel Fire) తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. ఇప్పటికి ఆమె నటించిన తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు. స్టార్ హీరోల సరసన అవకాశాలు...






బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్ర శేఖర్ (Sukesh Chandrashekhar)తో సంబంధాలను కొనసాగించిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు. అతడి...






మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కులాలు, మతాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటున్న సమాజం ఇది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా.. ఇంకా కులం కట్టుబాట్లు అంటూ పట్టుకొని వేలాడుతున్న గ్రామాలు చాలానే ఉన్నాయి....






ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఓలా కంపెనీ నుంచి మరో కొత్త ఇ-స్కూటర్ రిలీజ్ అయింది. ‘ఓలా S1 ఎయిర్’ పేరుతో అధికారికంగా లాంచ్ అయిన ఈ వెహికల్ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్...