

























జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్:- సిద్దిపేట జిల్లాలో ఉచిత పోలీస్ శిక్షణ పొందిన అభ్యర్థులు ఇతర అభ్యర్థులు జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అందరూ 26/10/2022...






తెలంగాణ సకల జనులకు ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు దేశ సమైఖ్యత సమగ్రతల్ని పరిరక్షించుకుందాం!! తెలంగాణ భూమి పుత్రులకు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్...
జనం వెలుగు న్యూస్:- దేశంతో సహా పలు దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. చాలా మంది వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయలేకపోతున్నారు. సింగల్ టిక్ రావడంతో ఎదుటివారు చూశారో, చూడలేదో, తెలియక అయోమయంలో పడ్డారు.






జనం వెలుగు న్యూస్, మెదక్ :- చిలపి చేడ్ మండల పరిధిలోని గంగారాం గ్రామంలో బిజెపిలో వార్డు సభ్యుడు మహిపాల్,మల్లేశం తో పాటు 50మంది కార్యకర్తలు టిఆర్ ఎస్ నుండి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా...






ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన అంటే ఇదేనా ? రాష్ట్రాన్ని పాలించే మంత్రులకు మునుగొడులో ఏoపని? మంత్రులు లేకుండా పరిపాలన సాగితే మంత్రివర్గం అవసరం లేదు కదా! పాలనా సంక్షోభాన్ని నివారించడానికి గవర్నర్ జోక్యంచేసుకొని చర్యలకు...






జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్ :- మెదక్ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండల్ అజమరి గ్రామ సర్పంచ్ పిపల్ పహాడ్ గ్రామంలో వివిధ వార్డుల్లో...






జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్:- దీపావళి పండుగ కారదు ఏ ఇంట విషాదపు రోజు దీపావళినాడు నా నేస్తాలకు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు తెలుగు పౌరులకు బాణాసంచా కాల్చవద్దని చెప్పాలనుకొంటున్నాను. బాణాసంచా కాలిస్తే ఏం...






జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్:- 12 వ రోజు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడుకు వెళ్లిన ఆర్మూర్ బీజేపీ కార్యకర్తల బృందం...
ఎన్నికలు ప్రజల కోసం జరగాలి కానీ నాయకులకోసం కాదు. ముఖ్యమంత్రి, మ0త్రులు ప్రచారం చేయకూడదు. పార్టీవర్గాలే ఆ బాధ్యత చూసుకోవాలి. స్వయంపొగడ్తలు మానుకోవాలి. ప్రజల అభిప్రాయాలే ఎన్నికలకు గీటురాయి కావాలి వడ్డేపల్లి మల్లేశము 9014206412 ...