



















































విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం బోధన్ జనం వెలుగు: మాలల పేరు చెప్పి రాజకీయాలు చేయవద్దని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లమయ్య అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో మాలమహానాడు పట్టణ అధ్యక్షులు...






ఒక పార్టీ ఇతర పార్టీకి సపోర్ట్ ఒకరికి ఒకరు నేనంటే నేను సై సై జనంవెలుగు, రుద్రూర్:- తెలంగాణ రాష్ట్రంలోని బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి దిశలో కొనసాగిస్తున్న ఆ సార్కు రుద్రూర్ మండల కేంద్రంలో వర్గ...






ఈ నెల 30న బాన్సువాడలో లక్ష మందితో కేసీఆర్ బహిరంగ సభ జనం వెలుగు, రుద్రూర్అక్టోబర్ 26 :- రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బూత్ స్థాయిలో చేపట్టిన సర్వేలో...






జనంవెలుగు, రుద్రూర్ : మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం తహసీల్దార్ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏ – గ్రేడ్ రకానికి...
నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత నాటి ఎన్నికల్లో దళితులకు బిజెపి పార్టీలో టికెట్టు ఇచ్చిన ఘనత జనంవెలుగు, బాన్సువాడ నియోజకవర్గంలో బీసీ ఓట్లే కీలకంగా మారాయి, అయితే బిఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు...
18 మందిలో స్థానికులకు టికెట్ వస్తుంది ఎవరికో స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,,ప్రెస్మీట్లు ఏనుగు రవీందర్ రెడ్డి కి టికెట్ వస్తుందా? మదన్మోహన్రావుకు టికెట్ ఇస్తారా? బాన్సువాడ అభ్యర్థి...






ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఈ ఫోటోలు పాత చిత్రాల, కొత్త చిత్రాల కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వైరల్ అవుతున్న వైనం...






మూడు నెలల నుంచి పట్టించుకునేవారు కరువయ్యారు 8 రోజుల నుంచి కుళాయి నీరు రావటం లేదు పంచాయతీ వారికి దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకోవటం లేదు జనంవెలుగు, రుద్రూర్:- నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకటో...






జనం వెలుగు :- విజయదశమి పురస్కరించుకొని చిలిపిచేడ్ మండల చిట్కుల్ ఎంపిటిసి , నాయకులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మంగళవారం దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీటీసీ సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్...






సిబ్బందితో మాట్లాడుతున్న పోలీస్ కమీషనర్ కల్మెశ్వర్ ఐపిఎస్ జనం వెలుగు, బోధన్: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రకాలుగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీస్ కమీషనర్ కల్మెశ్వర్ ఐ...