

























జనం వెలుగు, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు భీమన్న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ గ్రామానికి చెందిన ఉత్సవ కమిటీ పండుగ ఏర్పాట్లలో...






జనం వెలుగు, బాల్కొండ:- బాల్కొండ నియోజకవర్గం వివిధ మండలాల తీన్మార్ మల్లన్న 7200 కన్వీనర్లను నియమించడం జరిగిందని జిల్లా కన్వీనర్లు గంగాధర్ తెలిపారు. ఆయన రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య ఆదేశాల మేరకు మండల కమిటీ...






జనం వెలుగు, ఆర్మూర్:- “ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి” లో వసతుల కొరత స్పష్టంగా అగుపిస్తుంది. మరి ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో గర్భవతి మహిళలకు వేడి నీళ్ల గిజర్ సౌకర్యాల లేమి, రెండు మంచాల మధ్య సామాగ్రి...






జనం వెలుగు న్యూస్ నిర్మల్:- ఈరోజు నవంబర్ 8న సాయంత్రం 5.09 నుంచి 6.19 వరకు ఉండనుంది. భారత దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది....






జనం వెలుగు, మానోవపాడు:- మానోవపాడు మండలం జల్లాపురం గ్రామంలో క్రీడా ప్రాంగణానికి స్థలం కరువైంది. కొన్ని రోజుల క్రితం శవ సమాధుల మీద క్రీడా ప్రాంగణం బోర్డు ఏర్పాటు చేసి ఉన్నట్టుండి దాన్ని అక్కడి నుండి...






జనం వెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో సనపల్లి భారతి వర్ధంతి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భాగయ్య...






సమాచార హక్కు చట్టం సామాన్యుల ఆయుధం, అమలు సెక్షన్ 4(1)బి






ప్రజావాణిలో 41 ఫిర్యాదులు, సతమతమవుతున్న ప్రజలు






ఔను, ఈయనే సిసలైన కార్య’దర్శి!






జనం వెలుగు, బాసర:- బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం నేతృత్వంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరిగిన “గోదావరి నదీ హారతి దీపోత్సవం” మరో వైపు వేద విధ్యనందగిరి స్వామీజీ అధ్వర్యంలో వేదభారతి పీఠం గోదావరి...