

























జనం వెలుగు న్యూస్ ముధోల్:- ముధోల్ మండలంలోని బ్రాహ్మణ గాం గ్రామానికి చెందిన రాజుల రాజేశ్వర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించడంతో రాజేశ్వర్ కుటుంబాన్ని తెలంగాణ జన సమితి (TJS) ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ...






జనం వెలుగు, (6 నవంబరు) చెలిపీఛెడ్:- మంజీరా నదిలో దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్న వృద్ధురాలని సాహసం చేసి నలుగురు యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా చెలిపీఛెడ్ మండలం చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి...
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రజా వైతాళికుడు టైగర్ కడివెండి. వడ్డేపల్లి మల్లేశము 9014206412 జనం వెలుగు:- నిజాం రాజు పాలకుడిగా తన ఆధ్వర్యంలో రజాకార్లు , సర్దేశాయిలు జమీందార్లు , జాగీర్దార్లు,...






జనం వెలుగు, 6 నవంబర్ :- కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనం నేని సాంబశివరావు (కె ఎస్ ఆర్)ని మర్యాదపూర్వకంగా ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్గంభవన్లో ప్రజా నేస్తం అవార్డు...






జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో భీమన్న పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండగను ఐదు రోజుల పాటు జరుపుతారు. మొదటిరోజు భీమన్న గుడి గజల్ ను ఊరికి చేరవేసి రెండవ రోజున...






మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం వెలుగు, నిజామాబాద్:- ఎమ్మెల్సీ కవిత మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బతుకు దెరువు కోసం ఖతర్ దేశానికి వెళ్లి అక్కడ జైల్లో చిక్కుకున్న బాధితులను క్షేమంగా...






జనంవెలుగు, బాసర :- బాసర అమ్మ వారి క్షేత్రంలో శనివారం హైదరాబాద్ చెందిన కూకట్ పల్లి ద్యావనపల్లి యశోదమ్మ కలకుంట్ల ఆనంద భాయి, బల్గూరి వనిత చేతుల మీదుగా ఉచితంగాచీరలను పంపిణీ చేశారు. కార్తీక మాసం...






జనం వెలుగు, బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వేర్హౌస్ కార్పొరేషన్ గోదాముల నుండి తొగరి పప్పును దొంగలించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావు తెలిపారు. ఆయన శనివారం...






జనం వెలుగు, నిజామాబాద్ :- మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్...






జనం వెలుగు, నిజామాబాద్:- భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి...