

























జనం వెలుగు, బాసర:- మంగళవారం ఉదయం ఆరు గంటల లోపు నిత్య ఆరాధనతో పాటు మహా నివేదనతో అనంతరం ఏడు గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు అన్ని ఉప ఆలయాల ద్వారా బంధనం చేయనున్న ఆలయ...






జనం వెలుగు : నిర్మల్ జిల్లాలోని బాసర మండల పరిధిలో గల నాగభూషణ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న సి హెచ్ మానసి, స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థిని కొట్టే స్వరూప...






జనం వెలుగు, నిర్మల్:- గ్రామాలను తరలించి లక్ష నెల్లపూర్ కొత్త మద్దిపడిగా మాసాయిపేట్ పెత్తరపు గ్రామాలలో పేదలు 20 సంవత్సరాల నుండి భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. వారి భూముల్లో గిరిజనులకు పునరావాసం కల్పించడానికి నిరుపేదలైన...






జనం వెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్లో నున్న ట్రెజరీ ఆఫీసుకు రావడం చాలా కష్టంతో కూడుకున్నదని , పెన్షన్సట్రెజరీ ఆఫీసును పాత కలెక్టరేట్కు మార్చాలని కోరుతూ...






జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ మండల కేంద్రంలో సోమవారం రోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించడం జరిగింది కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అనంతరం తెలంగాణ...






జనం వెలుగు :- రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి తిరుమల కొండపైకి కాలి నడకన వెల్లి కలియుగ ప్రత్యక్షదైవమైన ఏడుకొండల స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ బాగుండాలని కోరడం...






జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ జనం వెలుగు, వరంగల్ :- అవినీతి అధికారులపై వార్తలు రాసిన జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు చేస్తామని జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని...






జనం వెలుగు:- మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సుభాష్ నగర్ డివిజన్, హెచ్ఎంటీ కాలనీలో, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో కాపు సేవా సమితి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన...






జనం వెలుగు, కమ్మర్పల్లి:- సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రజాపంతా నాయకులు...






జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కరపత్రాలను ఎన్నికల అధికారి బోచ్ కర్ దత్తాద్రి ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13న నామినేషన్ల దాఖలు,...