

















































బస్సుకోసం పడిగాపులు ఉచిత ప్రయాణంతో మహి ళలకు సండే సందడిగా ప్రయాణం జనం వెలుగు, దిలావార్పూర్:- దిలావర్పూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వరా దిలావర్పూర్ బస్సు స్టాండ్...
కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం 2009 డిసెంబర్ 12 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్య మకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీ...






మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత నగర్ శివారులోని బొర్గం (పి ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం భోజనం చేసినా అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని...






రేవంత్ రెడ్డి హయాంలో జర్నలిస్టుల కల నెరవేరేనా? పదేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులు స్వరాష్ట్రంలో నెరవేరని జర్నలిస్టుల కల జన వెలుగు, నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నరసయ్య:- స్వరాష్ట్రంలో స్వప్నం...






మాజీ ఎమ్మెల్యే నారాయణరావ్ పాటిల్ తో పలువురి బేటి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చలు ఈ నెల 9 తదుపరి చేరికలకు రంగం సిద్ధం జనం వెలుగు నిర్మల్ జిల్లా...






జిల్లా పరిషత్ సమావేశంలో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొన్న అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా నిజామాబాద్, డిసెంబర్ 06 : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి...






బీజేపీ గెలిచిన స్థానాలు 1.అదిలాబాద్ – పాయల్ శంకర్ 2.ముదోల్ – రామారావు పటేల్ 3.నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి 4.గోషామహల్ – రాజాసింగ్ 5.కామారెడ్డి – వెంకట రమణారెడ్డి(ఆధిక్యం) 6.నిజామాబాద్ (అర్బన్)- ధన్...






ప్రశాంతంగా ముగిసిన 2023 పోలింగ్ జనం వెలుగు, దిలావర్పూర్:- నర్సాపూర్ కేంద్రంలోని గురువారం అసంబ్లీ ఎన్నికలు మండలంలోని ఉమ్మడి మండలలైన 25 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఓటర్లు 18450 మంది ఓటర్లు...






మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు జనం వెలుగు, నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నర్సయ్య:- టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో...






నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత జనంవెలుగు, వెబ్ డెస్క్:- సాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్కు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన...