













































తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రోజున నిజామాబాద్, నిర్మల్,...






గెలుపు బాటలో అభ్యర్థుల హోరా హోరీ ఎవరికి వారే ఎత్తులతో ప్రచారం ఉచిత పథకాల మోజులో స్పందన లేని జనం జనంవెలుగు, నిజామాబాద్:- ఎన్నికల సమయంలో అభ్యర్థిని, ఓటు వేసి గుర్తును, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా...






చించోలి బి అంబేడ్కర్ చౌక్ లో 74వ రాజ్యాంగ దినోత్సవం జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో:- నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి బి అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 74 వ రాజ్యాంగ...






Big breaking news బాసర త్రిపులైటిలో ఆత్మహత్య కలకలం జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ జిల్లా బసర ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని...






ఇంటింటికి ఉచిత ఆరోగ్య సేవలు జనంవెలుగు :సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని సోమవారం డాక్టర్ సోని, దిలావర్పూర్ మండలకేంద్రంలో ని బన్సాపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ముప్పై సంవత్సరంల స్త్రీలకు పురుషులకు వికలాంగులకు...






బహుజనవాదాన్ని గెలిపించండి..!! బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్ మోహన్ జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ నియోజకవర్గం ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు, ప్రజలకు సేవచేసే ఒక్క అవకాశం ఇవ్వాలని, శిరస్సు వంచి వేడుకుంటున్నారు. నిర్మల్ ప్రజలు ఆశీర్వాదించాలని, ప్రజలు...






సీసీ కెమెరాల సాక్షిగా అక్రమంగా ఇసుక రవాణా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు అధికారులకు మామూళ్ళు ముట్టజెప్తున్నారనే ఆరోపణలు జనం వెలుగు, రాజశేఖర్ బోధన్:- ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియా...






తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చదువు వివరాలు... జనంవెలుగు, వెబ్ డెస్క్:- 441 మంది అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 330 మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు 89 మంది...






నిర్మల్ పట్టణ పోలీసుల సూచన జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్మల్ పట్టణం యందు బిజెపి పార్టీకి సంబంధించి ఎల పెళ్లి క్రషర్ రోడ్ వద్ద తేదీ 26 నవంబర్ 23న భారీ...






బోధన్ లో పోస్టర్ల కలకలం జనంవెలుగు, నిజామాబాద్:- రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ పలు కూడళ్లలో వెలిసిన పోస్టర్లు. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొని...