



















































రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్:- రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్లో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం...






పోలీసుల వాహన తనిఖీలు జనం వెలుగు, చిలిపిచేడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చండూరు ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై షేక్ మహబూబ్...






కనబడుటలేదు జనంవెలుగు, సారంగాపూర్:- సారంగాపూర్ మండలంలోని గోపాల్ పెట్ గ్రామానికి చెందిన బొండ్ల సిందుజా D/O నారాయణ వయసు 23 సంవత్సరాలు కులం ముదిరాజ్ వృత్తి బీడీ కార్మికురాలు అను ఆమె బట్టలు కొనుక్కోవడానికి నిర్మల్...






నిర్మల్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జనం వెలుగు, గంటాడి అనిల్ నిర్మల్ :- నిర్మల్ పట్టణంలో ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల...






సొంత నేతలపై కవిత మండిపాటు జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ లోక్సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కార్యకర్తలను అధిష్టాన నేతలు కలవకుండా కొందరు...






ఆలయ నూతన కమిటీ ఎన్నిక జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ, నందిపేట ప్రజలు, సమావేశమై నందికేశ్వర ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్...






అల్ఫోర్స్ లో ఘనంగా సామాజిక అవగాహన సదస్సు జనంవెలుగు, ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో:- విద్యార్థులకు సామాజిక స్పృహ చాలా అవసరమని వాటిలోని విషయాలను విద్యార్థులకు సమగ్రంగా తెలియజేయడం ద్వారా విషయాలలో పట్టు సాధిస్తారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల...






ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అభినందించిన “అల్ఫోర్స్” డా॥వి.నరేందర్ రెడ్డి జనంవెలుగు, నిర్మల్:- ప్రజాస్వామ్యమంలో రాజకీయ నాయకులు ప్రజా సేవయే పరమావధిగా కొనసాగుతూ పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అమలుపరుస్తు ప్రజల హృదయాల్లో చరగని ముద్ర వేసుకోవాలని...






పశువులతో గ్రామస్తుల విన్నుతా రాస్తారోకో జనం వెలుగు, సారంగాపూర్:- సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామ ప్రజలు సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీకి చెందిన ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన సాయన్న అనే వ్యక్తి అక్రమంగా...






జనం వెలుగు కుంటాల – నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని శనివారం రోజున నిర్వచించినటువంటి. మండల్ ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు ముందుగా అధికారులు,...