



















































పీఎం విశ్వకర్మ యోజన’కు దరఖాస్తు చేసుకోండి రుద్రూర్ జనం వెలుగు : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో రుణాల కోసం అర్హులైన సంప్రదాయ చేతివృత్తిదారుల, హస్తకళల నిపుణులు, కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని ఓబీసి జిల్లా కార్యదర్శి సుధాకర్...






సామాజిక భద్రత కల్పించాలి! జగన్ మోహన్, బీఎస్పీ ఇంచార్జీ, నిర్మల్ నియోజకవర్గం జనంవెలుగు, నిర్మల్:- ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవాలని జీవన భృతినీ చెల్లించాలని నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జి జగన్ మోహన్ డిమాండ్ చేశారు, నూతన...






మానవతా దృక్పథాన్ని చాటుకున్న శంకర్ జనంవెలుగు, నందిపేట్:- నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే అరుదైన కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న నందిపేట మండల కేంద్రానికి చెందిన దర్శనం అవంతిక (7)...






ఐఏఎస్ ల బదిలీ, ఇంచార్జిలు విల్లే హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్.. హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధాగుప్త.. ములుగు అడిషనల్ కలెక్టర్గా పి.శ్రీజ.. రాజన్న...






మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి మృతి చెందిన బొజ్జి పోశెట్టి దృశ్యం…. రుద్రూర్, జనం వెలుగు :- మద్యం మత్తులో కాలువలోపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన బొప్పాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది....






సారంగాపూర్ ఎం పి పి పదవికి రాజీనామా జనం వెలుగు, సారంగాపూర్:- మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి అట్లా మహిపాల్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా కేంద్రంలోని జడ్పీ...






అడెల్లి పోచమ్మ ఆలయం కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక జనం వెలుగు సారంగాపూర్:- మండల కేంద్రంలోని శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవస్థాన నూతన ఆలయ పరరక్షణ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యాటకల్లా రాము,...






ధీరజ్ సాహును వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు రుద్రూర్ జనం వెలుగు : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు...






మహిళలకు టికెట్ జారీ చేసిన కండక్టర్ జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, విచారణకు...






అన్నారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జనంవెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో గలిలయ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పిల్లలు, సంఘ పెద్దలు, యువకులు, చాలా ఘనంగా...