



















































సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని జొహర్పుర్ గ్రామంలో నిర్మల్ జిల్లా సమాచార శాఖ తరుపున సంస్కృతి కళాకారుల బృందంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ...






మాత్ర మూర్తి కోసం తీర్థయాత్ర బాసర ఆలయంలో కృష్ణ కుమార్ ప్రత్యేక దర్శనం జనం వెలుగు, బాసర:- పిల్లలకు తల్లి దండ్రులు ప్రత్యక్షదైవాలు. ‘వారికి ఏం చేసినా రుణం తీరనిది తన మాతృమూర్తి కోసం ఓ...






బాసర ఆలయంలోమూల నక్షత్ర పూజలు జనం వెలుగు, బాసర:- చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో. ప్రతి మాసంలో జరిగే సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం. మూలనక్షత్ర. పూజలో భాగంగా బుధవారము. అమ్మవారి...






ఇక నుండి బాసర ఆలయంలో ఈ ఆన్లైన్ హుండీ సేవలు ఇ- హుండీ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జనం వెలుగు, బాసర;- ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ-...






బాసరలో షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని మంగళవారం స్థానిక శాసనసభ్యులుగ్ విఠల్ రెడ్డి, చేతుల మీదుగా లబ్ధిదారులైన వారికి, షాది ముబారక్, కళ్యాణ...






బాధిత కుటుంబానికి రామారావు పటేల్ పరమర్శ జనంవెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని గాదె హనుమాన్ గల్లిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మధురా బాయి ( శివాజీ పటేల్, రఘునాథ్ పటేల్ అదేవిధంగా శారద నగర్...






అమ్మవారి చెంత తీరిన నీటి కష్టాల చింత బాసర ఆలయంలో శుద్ధ జలాన్ని ప్రారంభించిన మంత్రి జనం వెలుగు, బాసర:- సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు తాగునీటి నీటి కష్టాలు ఈ సందర్భంగా బాసర...






తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత మా భూమూల నుండి రోడ్డు నిర్మాణ పనులు ఆపించండి పేడోళ్లపై ఎందుకంత కక్ష్యసారింపు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో పంచగూడి నుండి వస్తున్న రోడ్డు వెడల్పు...






శ్రీశ్రీశ్రీ సత్యానంద సరస్వతి స్వామి విగ్రహ ప్రతిష్టాపన జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వరాలయంలో శ్రీ గురుదత్త శాంతి ఆశ్రమంలో సద్గురు శ్రీశ్రీశ్రీ సత్యానంద సరస్వతి స్వామీజీ శివైక్యం పొందిన సందర్భంగా వారి యొక్క...






గడ్చందలో ధ్వజస్తంభం ఏర్పాటు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వర్ మండలంలోని గడ్చంద గ్రామంలో సోమవారం రోజున గ్రామస్తుల విడీసీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం మూడు రోజులు పాటు వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు,...