



















































జనం వెలుగు, బాసర:- క్షయ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఆకాశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన బాసర లోని సామాజిక ఆసుపత్రిలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా, అనంతరం...






అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం జనం వెలుగు, లోకేశ్వరం:- అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైస్ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని ధర్మోరలో సిసి రోడ్డుకు భూమి...






జనంవెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ లో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంకు జరుగుతున్న ఏర్పాట్లను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ పరిశీలించారు. ఈ...






9గ్రామ పంచాయతీల సర్పంచ్ , కార్య దర్శులకు ఘంసన్మానం జనం వెలుగు, డిచ్పల్లి:- డిచ్పల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి గధే భూమన్న, జెడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీనరసయ్య, ఎంపీడీవో టీవీఎస్ గోపి బాబు...






నేడు బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం జనం వెలుగు, బాసర:- భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో, నేడు శుక్రవారం ఉదయం, ఆలయంలోని గర్భగుడి వెడల్పు బాలాలయం....






CPR శిక్షణ కార్యక్రమానికి హాజరైన మంత్రి జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ CPR పై గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు....






జనం వెలుగు, మాక్లూర్:- మాక్లూర్ మండలం ఓడ్డేటిపల్లి గ్రామంలో గురువారం భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 92వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్...






బాసరలో లింగయత్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని స్థానిక లింగయత్, భవనంలో లింగయత్, ఉపకులలు, అయినా చిట్టేపు, కుంబరి, అందరు కలిసి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని. శుభకృత్...






ఉగాది పండుగను పురస్కరించుకొని లోకేశ్వరాలయంలో భక్తుల సందడి లోకేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జనంబివెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. లోకేశ్వర ఆలయంలో ఉగాది పండుగను ఘనంగా...






కాలినడకన కొండగట్టుకు బయలుదేరిన లోకేశ్వరం అంజన్న స్వాములు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో అంజన్న మాల ధరించిన అంజన్న స్వాములు కొండగట్టుకు కాలినడకతో బయలుదేరారు. ఈ సందర్భంగా అంజన్న స్వాములు మాట్లాడుతూ కోరినకొరికలు...