



















































వానర సైన్యంతో తప్పని తిప్పలు రోజు రోజుకు పెరుగుతున్న కోతుల బెడద జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో కోతుల బెడతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతుండంతో నడవాలంటేనే భయపడుతున్నారు. రోజంతా...






మాకు నీడను ఏర్పాటు చేయండి జనం వెలుగు, కొల్చారం:- కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రాయనికులకు ఇబ్బంది కలగకుండ నీడను ఏర్పాటు చేయలని గ్రామస్థుల ఆవేదన వ్యక్తచేస్తున్నారు. ఎక్కడికైన వెళ్ళాలంటే చాలా...






మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసిన చౌటకూరి గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్ మండలంలో సేవే లక్ష్యం గా ముందుకు సాగుతా – గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్...






రైతులకు అందుబాటులో యూరియా… పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో శనివారం తేదీ 11/03/2023 న యూరియా అందుబాటులో ఉంది అని ధర: 270/-...






కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందజేత ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను...






నాన్న పుట్టినరోజున కొడుకు అన్నదానం తల్లిదండ్రులతో కలిసి ఆహారం అందిస్తున్న తేజ జనం వెలుగు, లోకేశ్వరం:- తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేదల కడుపునింపి పలువురి మన్ననలు పొందాడు ఓ కుమారుడు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన...






తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు జనం వెలుగు, నిజామాబాద్:- తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సును విజయవంతం చేయలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిజామా బాద్ జిల్లా అధ్యక్షుడు డి. ఎల్. యన్. చారి. పిలుపునిచ్చారు....






టీచింగ్ నాన్ టీచింగ్ తో ప్రియాంక వర్గీస్ ప్రత్యేక సమావేశం జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో శుక్రవారం విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు విద్యను అందిస్తున్న...






కడుపు నొప్పి భరించలేక వివహిత ఆత్మహత్య జనం వెలుగు, కుబీర్:- నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగువ గ్రామంలో గడేకర్ ప్రియాంక (22) సంవత్సరాలు నీగ్వా గ్రామానికి చెందిన అను ఆమె గత 4 నెలల...






అమ్మవారిని దర్శించుకున్న సీఎం ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్, కలెక్టర్ జనం వెలుగు, బాసర:- భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం తెలంగాణ సీఎం ఓ...