



















































జనం వెలుగు:- కౌడిపల్లి మండల మైనార్టీ కోప్షన్ సభ్యుడు అహ్మద్ కి కలిసిన మండలంలోని మైనారిటీ మస్జిద్లు, ఈద్గాలు, ఖబ్రస్తాన్ల, బౌండ్రీవాల్స్, ప్రతి గ్రామంలో ముస్లిం మైనారిటీ కమ్యూనిట్ హాల్, నిర్మాణానికి నిధులు గురించి దాదాపు...
జనం వెలుగు, ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి గురువారం ప్రబంధకారిణి సభ్యులు, పాఠశాల ప్రధానాచార్యులు విరాళాలను సేకరించారు. విరాళాల సేకరణలో...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధికి జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు అయ్యాయని జిల్లా పరిషత్ సభ్యురాలు లోలం కళావతి గంగారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని అబ్దుల్లాపూర్ కనకాపూర్,...






జనం వెలుగు, బాసర:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్ర సమీపన పుణ్య నది గోదావరి తీరాన రెండవ ఘాటు వద్ద వేద భారతి పీఠం యందు శ్రీ శ్రీ...






బాసరలో కొనసాగుతున్న క్రికెట్ లీగ్ పోటీలు నేడు ఫైనల్ మ్యాచ్ జనం వెలుగు, బాసర :- బాసర మండల కేంద్రంలోని వడ్డేపల్లి అతిథి గృహం ముందర శ్రీ జ్ఞాన సరస్వతి మైదానంలో బాసర ప్రెస్ క్లబ్...






జనం వెలుగు, బాసర :- బాసర మున్నూరుకాపు సంఘ భవనంలో బుధవారం మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు అంతగిరి రాజన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా ముధోల్ తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు...






జనం వెలుగు, చిలప్ చెడ్: చిలప్ చెడ్ మండలం చిట్కుల్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గా సుస్మిత, డీఈఓ గా మనోహర్, ఎంఈఓ గా విష్ణు ఉపాధ్యాయుని...






జనం వెలుగు, చెలిపీఛెడ్ :- మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. శీలం పల్లి గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల...






జనం వెలుగు:– బాసర ఇటీవల గోవాలో జరిగిన జపాన్ కరాటే అసోసియేషన్, ఇండియా ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో ఆర్జీయూకేటీ బాసరలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బండోజి లహరి బాలికల...






జనం వెలుగు బాసర:- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిన్ని కలిసినా ఆర్జీయూకేటీకి వైస్ ఛాన్స్లర్ బడ్జెట్లో 53 కోట్లు కేటాయించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మరియు విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి కరుణను అభ్యర్థించారు, దీని...