

















































దీప కాంతులతో శోభాయ మానంగా లోకేశ్వరాలయం జనం వెలుగు, లోకేశ్వరం:- శంభో అంటే చాలు వరాలను కురిపించే భోలాశంకరునికి ఇష్టమైన మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేందుకు లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల ఆలయాలతోపాటు లోకేశ్వరం మండల కేంద్రంలోని...
ముధోల్ టీజీబీ మేనేజర్ నరేష్ జనం వెలుగు ముధోల్ :ఆధునిక యుగంలో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముధోల్ టిజిబి మేనేజర్ నరేష్ సూచించారు. శుక్రవారం మండలం...






మంత్రి పేరిట కుంకుమార్చన ప్రత్యేక పూజలు జనం వెలుగు:- బాసర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను శుక్రవారం బాసర మండల కేంద్రంలో మండల సర్పంచులు ప్రజాప్రతినిధులు నాయకులు అందరు...






జనం వెలుగు, బాసర:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువులు తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచి ముహూర్తం ఉండడంతో విజయవాడకు చెందిన భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి...






వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్ జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్ ఒప్పందానికి అనుగుణంగా సీడ్ వ్యాపారులు కొనుగోలు...






జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్, నగరంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్, విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు. పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా. నిజామాబాద్...






జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు నుండి జరుగుతున్న టిడిపి కార్యక్రమం ఘనంగా శుక్రవారం ఘనంగా ముగిసింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్,...






హాజరైన జోగిపేట వార్డు కౌన్సిలర్ డాకూరి శంకర్. జనం వెలుగు మెదక్ :- ఏడుపాయల జాతర ప్రారంభానికి ఒక రోజు ముందు ఘనపూర్ ప్రాజెక్టు వద్ద వెలసిన వనదుర్గమ్మకు బోనాల సమర్పించి జాతర ప్రారంభించడం ఆనవాయితీ...






జనం వెలుగు కౌడపల్లి:- వెల్మకన్న గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో బాగంగా గ్రామంలో శ్రీ రాయగరి వెంకటేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు కేసీఆర్ పేరుమీదా అర్చన చేయడం జరిగింది ఇ కార్యక్రమంలో వెల్మకన్న...






జనం వెలుగు, నిజామాబాద్:- జనం వెలుగు దినపత్రిక క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,ప్రజాస్వామ్యంలో నాలుగో మూలా స్తంభంగా గుర్తింపు పొందిన మీడియా వృత్తి...