















































జనం వెలుగు, నిజామాబాద్:- జనం వెలుగు దినపత్రిక క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్. రాజీవ్ గాంధీ హనుమంతు. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనతి కాలంలోనే జనం వెలుగు పత్రిక ప్రజల ఆదరాభిమానాలను...






జనం వెలుగు, చెలిపీఛెడ్ :- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో ప్రజా గోస- బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్...






జనం వెలుగు, కౌడిపల్లి :- నర్సాపూర్ నియోజకవర్గo కౌడిపల్లి మండలంలో గల సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి . ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...
12.40 PM. సమయంలోనూ మూసి ఉన్న గది జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిన్న ఈ సమయానికి నిర్మల్ MCH లో అంతా హడావిడి. ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ సిబ్బందికి తెలుసు రానున్నది...






జనం వెలుగు, కౌడిపల్లి :- గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వెంకట్రావు పేట గ్రామ నికి చెందిన(మహేష్ )కీ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా వాళ్ల కుటుంబానికి రెండు లక్షల చెక్కును నర్సాపుర్ శాసన సభ్యులు...






బాసర ఆలయం వద్ద దినస్థితిలో వృద్ధురాలి దినస్థితి కన్నతల్లిని వదిలేసిన కుటుంబ సభ్యులు బాసర ఆలయంలో యాచకరాలిగా మారిన వృద్ధురాలు జనం వెలుగు, బాసర :- నడవలేని పరిస్థితిలో ఆ తల్లి వదిలిపెట్టిన కుటుంబ సభ్యులు...






జనం వెలుగు, బాసర:– రాజీవ్ గాంధీ శాసన సాంఘిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో సోమవారం ఆలోచన ప్రక్రియకు భౌతిక నమూనా త్రిడీ ప్రింటింగ్ ఆర్జీయూకేటీ బాసరలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, సెంటర్...






విద్యార్థుల సంఖ్యను పెంచేందుకే మన ఊరు మనబడి-ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జనం వెలుగు, లోకేశ్వరం:- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలమౌలిక వసతులను కల్పించి...






పేదల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆర్-ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జనం వెలుగు, లోకేశ్వరం:- బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ఎమ్మెల్యేవిట్టల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన లోకేశ్వరం రైతు వేదికలలో సోమవారం...






ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి- వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి జనం వెలుగు, లోకేశ్వరం:- దృష్టి సమస్యలు లోపాలను పరిష్కరించుకునేందుకు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి అన్నారు....